Home » ఖుషిలో కోహ్లీ ఫ్యాన్స్.. ఫామ్ లోకి వచ్చాడు అని కాదు..!

ఖుషిలో కోహ్లీ ఫ్యాన్స్.. ఫామ్ లోకి వచ్చాడు అని కాదు..!

by Azhar
Ad

భారత జట్టులో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉన్న ఆటగాడు ఎవరు అంటే అందరూ చెప్పే పేరు విరాట్ కోహ్లీ. అయితే ఇప్పుడు ఆ కోహ్లీ ఫ్యాన్స్ కూల్ ఖుషీలో ఉన్నారు అని సోషల్ మీడియాను చూస్తుంటేనే అర్ధం అవుతుంది. అయితే అందుకు కారణం కోహ్లీ ఫామ్ లోకి రావడం అయితే కాదు. దాదాపుగా మూడేళ్లు కోహ్లీ సెంచరీ లేకుండా ఉన్నాడు.

Advertisement

ఇక ఏడాదికి పైగా ఫామ్ కోల్పోయి గడిపాడు. ఇక ఈ మధ్యే విరాట్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చి.. నిలకడగా ఆడుతున్నాడు. కానీ ఈ విషయంలో కోగలి ఫ్యాన్స్ ఆనందంతో లేరట.. గంగూలీకి బీసీసీఐ అధ్యక్ష పదవి అనేది పోవడంతో కోహ్లీ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు అని తెలుస్తుంది. ధోని తర్వాత భారత జట్టు కెప్టెన్ గా నియమితుడు అయిన కోహ్లీకి.. బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్న గంగూలీకి విబేధాలు వచ్చిన విషయం అప్పట్లో మీడియాలో రచ్చ అయ్యింది.

Advertisement

ఆ కారణంగానే విరాట్ కోహ్లీ కెప్టెన్సీని వదులుకున్నాడు అని ఫ్యాన్స్ ఇప్పటికి నమ్ముతారు. ఇక తమ ఫెవరెట్ ఆటగాడి కెప్టెన్సీ అనేది పోవడానికి కారణం అయిన గంగూలీ పదవి పోయినందుకు ఫ్యాన్స్ ఖుషిలో ఉన్నారు. అయితే గంగూలీకి బీసీసీఐలోని పెద్దలు ఎదురు తిరగడానికి.. అతను విరాట్ కోహ్లీతో ప్రవర్తించిన తీరు కూడా ఒక్కటి అనేది తెలుస్తుండటంతో వారు ఆనందం అనేది ఇంకా పెరుగుతుంది అనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి :

సిరాజ్ కు నిరాశే.. వెళ్ళేది ఆ ఇద్దరు..!

భారత్ ను అవమానించేలా పాక్ వ్యాఖ్యలు.. హెల్మెట్ అవసరం లేదని..?

Visitors Are Also Reading