ఢిల్లీలో సీనియర్ జర్నలిస్ట్, ఆర్థికవేత్త, రచయిత ప్రణయ్ రాయ్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. దేశంలో తాజా రాజకీయ పరిణామాలు, ఆర్థిక అంశాలపై చర్చించారు. ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటనలో ఉన్న సంగతి …
మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్దంతి వేడుకలను నేడు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నిర్వహించారు. సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, …
-
ప్రామిసరీ నోటు అంటే చాలా మందికి సరైన అవగాహన ఉండదు. ప్రామిసరీ నోటు రాస్తారు రాయించుకుంటారు కానీ దాని గురించి మాత్రం సరిగ్గా తెలుసుకోరు. అయితే ప్రామిసరీ నోటు రాసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాని గురించి పూర్తి అవగాహన ఉంటేనే …
-
భారతదేశంలో వివిధ మతాలకు చెందిన వాళ్లు ఉంటారు. అంతే కాకుండా రకరకాల కులాలకు చెందినవాళ్లు ఉన్నారు. ఇక ఒక్కో మతానికి…ఒక్కో కులానికి కూడా ఆచారాలు సాంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. హిందూ మతంలో పుట్టుక నుండి చావు వరకూ 16 కార్యక్రమాలను నిర్వహిస్తారు. …
-
ప్రతి ఒక్క మనిషి జీవితాల్లో వారికీ తెలియకుండానే తప్పులు చేస్తూ ఉంటారు. అవి వారికే ప్రమాదంగా మారుతాయి. అలాగే వంట గదిలో మనకి తెలియకుండానే చేసే ఈ 9 తప్పులు కూడా మనకు చాలా ప్రమాదం. అవేమిటంటే.. మనం చికెన్ తీసుకొని …
-
ఒకప్పుడు మనదేశం లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఊరికి ఒకటి కూడా కనిపించడం లేదు. కానీ అప్పట్లో మాత్రం తాత నుండి మనవడి తరం వరకూ ఓకే ఇంట్లో ఉండేవాళ్ళు. ఉమ్మడి కుటుంబం వల్ల కూడా …
-
ఆహార పదార్థాలు తయారు చేయడంలో వంటనూనె ప్రధాన పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నూనె లేకపోతే ప్రస్తుతం ఏ కూర కాదు. ఏ వంట కాదు. నూనె ద్వారానే ఆహారం రుచిగా మారుతుంది. పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. ఆహార రుచిని …
-
భారతదేశంలో ప్రస్తుతం రకరకాల పండ్లు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. శీతాకాలం వంటి ప్రతి సీజన్కు సరిపోయే సీజనల్ పండ్లు పుష్కలంగా ఉన్నాయి. వేసవిని తీసుకుంటే మామిడి, గుమ్మడికాయ, దోసకాయలు, జీడిపప్పు, నేరేడుపండ్లు, పుచ్చకాయ, కూరగాయలు లభిస్తాయి. వేసవిలో లభించే పండ్లు అన్ని …
సూపర్ స్టార్ కృష్ణ అన్నగారు ఎన్టీరామారావు ల మధ్య సినిమాల పరంగా కొన్ని ఇష్యూలు జరిగిన సంగతి తెలిసిందే. అల్లూరిసీతారామరాజు సినిమా విషయంలో ఇద్దరి మధ్య సైలెంట్ వార్ నడిచింది. అంతే కాకుండా పొలిటికల్ …