టీఎస్సీఎస్సీ కేసులో రేణుక బెయిల్ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టులో తీర్పు ఇవ్వనుంది. ఆమె అనారోగ్యంతో ఉందని, ఇద్దరు చిన్నపిల్లల బాగోగులు చూసే వారు లేరని బెయిల్ రేణుక తరఫు న్యాయవాది బెయిల్ కోరారు. …
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్తో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఉపాధి హామీ, పోలవరం నిధుల …
-
ప్రస్తుతం ప్రతి రంగంలోనూ పురుషులకు స్త్రీలు పోటీ ఇస్తున్నారు. అంతే కాకుండా పురుషులను వెనక్కి నెట్టి మరీ మహిళలు అనేకరంగాలలో సత్తా చాటుతున్నారు. అయితే ఆచార్య చాణక్యుడు పురుషుల కంటే మహిళలు నాలుగు విషయాల్లో ముందుంటారని తన చాణక్యనీతిలో వందల సంవత్సరాల …
-
పెళ్లికి ముందు పెళ్లి తరవాత జీవితం ఒకేలా ఉండదు. జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. మానసికంగానే కాకుండా శారీరకంగానూ పెళ్లి తరవాత మార్పులు చోటు చేసుకుంటాయి. దాదాపు చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి తరవాత బరువు పెరిగిపోతూ ఉంటారు. …
-
సాధారణంగా మనిషికి ఎంత పెద్ద కారు ఉన్నా ఫ్లైట్ ఉన్నా బైక్ అనేది తప్పనిసరిగా ఉంటుంది.రోజుకు ఒక్కసారైనా బైక్ రైడ్ చేస్తూ ఉంటారు. ఇక సాధారణ మధ్యతరగతి ప్రజలకైతే బైక్ ఏ కారు , విమానం. ఎటు వెళ్లిన ఈ బైక్ …
-
ఇస్లామిక్ పవిత్ర మాసం అయినటువంటి రంజాన్ ఈ ఏడాది మార్చి 22న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏప్రిల్ 21న ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకుంటారు ముస్లిం సోదరులు. చంద్రుడి దర్శనంతో పవిత్రమైన రంజాన్ మాసానికి నాంది పలుకుతుంది. ప్రపంచ వ్యాప్తంగా …
-
ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని చెప్పేవారు. కానీ ఇప్పుడు అలా చేయడం లేదు. ఒక్క తరం బాగుంటే చాలు పెళ్లి చేసుకోవడానికి అనుకుంటున్నారు. అంతే కాకుండా ఒకప్పుడు మేనరికంలోనే పెళ్లిళ్లు ఎక్కువగా జరిగేవి. …
-
ఉగాది పండుగ తరువాల ఏ రాశి వారి జీవితంలోనైనా మార్పులు సహజం. అయితే ఏప్రిల్ నుంచి తులరాశి వారికి కలిసి రానుంది. ముఖ్యంగా వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. వీరి జీవితంలో పాతికేళ్ల దరిద్రం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. ఓ స్త్రీ …
చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 2020 నుంచి ఇప్పటివరకు చాలామంది ప్రముఖ దిగ్గజనటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలామంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొందరు మరణిస్తే, మరి కొంతమంది వ్యక్తిగత కారణాల …