Home » పాకిస్థాన్ ఫ్యాన్ కు లక్షల ఫైన్ వేసిన ఆస్ట్రేలియా..!

పాకిస్థాన్ ఫ్యాన్ కు లక్షల ఫైన్ వేసిన ఆస్ట్రేలియా..!

by Azhar
Ad

ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ అనేది ఇస్తుంది. ఇక ఈరోజు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో కుల ఇండియా, పాక్ అనేది తలపడ్డాయి. ఇక ఈ మ్యాచ్ లో ఇండియా చివరి బంతికి విజయం అనేది అందుకుంది. అందువల్ల ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషిలో ఉండగా.. పాకిస్థాన్ ఫ్యాన్స్ అందరూ కోపంలో ఉన్నారు

Advertisement

కానీ ఒక్క పాకిస్థాన్ ఫ్యాన్ మాత్రం బాధలో ఉన్నాడు అనే చెప్పాలి. అయితే ఇండియా, పాక్ మ్యాచ్ అంటే ఎంత హైప్ ఉంటుందో అందరికి తెలుసు. అందుకే స్టేడియంలో సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉండటం తప్పనిసారి. ఈ మ్యాచ్ లో కూడా బాగానే సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేసింది ఆస్ట్రేలియా. కానీ వారందరిని తప్పించుకొని ఓ పాకిస్థాన్ ఫ్యాన్స్ గ్రౌండ్ లోకి వెళ్ళాడు.

Advertisement

అయితే అంత సాహసం చేసి సదరు పాకిస్థాన్ ఫ్యాన్ వెళ్ళింది పాక్ ప్లేయర్ కోసం కాదు మన భారత ఆటగాడు కోసం. భారత బౌలర్ భువీ ఆటోగ్రాఫ్ కోసం ఆ వ్యకి గ్రౌండ్ లోకి వెళ్ళాడు. కానీ వెంటనే పసిగట్టిన సెక్యూరిటీ.. అతడిని బయటకు తీసుకువచ్చారు. ఇక ఇలా గ్రౌండ్ లోకి వెళ్లినందుకు అతనికి 9913.20 ఆస్ట్రేలియన్ డాలర్ల ఫైన్ వేశారు. దానిని మన ఇండియా రూపాయల్లో చూస్కుంటే 5 లక్షల 20 వేల కంటే ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

ఎలా ఆడాలో పాకిస్థాన్ కు కోహ్లీ నేర్పించాడు..!

కోహ్లీకి ఐసీసీ ట్రిబ్యూట్..!

Visitors Are Also Reading