Home » చనిపోతూ కూడా ఈ హీరోయిన్స్.. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎన్ని కోట్ల ఆస్తి ఇచ్చారో తెలుసా.. ?

చనిపోతూ కూడా ఈ హీరోయిన్స్.. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎన్ని కోట్ల ఆస్తి ఇచ్చారో తెలుసా.. ?

by Sravya
Ad

చిన్న వయసులో స్టార్ డం ని సంపాదించుకుని ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకోవడం అనేది చాలా కష్టమే. ఈ రోజుల్లో చాలామంది పెద్ద పెద్ద నటులు అవ్వాలని కలలు కంటున్నారు. కానీ అది అందరికీ సాధ్యం కావట్లేదు. చిన్న వయసులో స్టార్డం సంపాదించుకునే ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకునే అనుకోని ప్రమాదాలు కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దివ్యభారతి సౌందర్య శ్రీదేవి ఇలాంటి వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.

teluguheroins

Advertisement

శ్రీదేవి:

దుబాయ్ లో బంధువుల పెళ్ళికి వెళ్లి తన హోటల్ గదిలోనే ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడిపోయి చనిపోయారు. ఇండియావ్యాప్తంగా ప్రేక్షకులని సంపాదించుకున్న శ్రీదేవి చనిపోవడం ఎవరు ఊహించలేదు. దాదాపు 250 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఆమె పేరు మీద ఉంది. తర్వాత తన భర్తకి అలానే కుటుంబానికి అవి బదిలీ చేయబడ్డాయి.

సౌందర్య

Advertisement

సౌందర్య 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు కరీంనగర్ కి బిజెపి తరఫున ప్రచారం చేయడానికి వెళుతున్న టైం లో హెలికాప్టర్ లో ఆమె ఉన్నారు. అనుకోకుండా ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కూలిపోయింది. ఆ టైంలో సౌందర్య పేరు మీద దాదాపు 70 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. ఆ ప్రమాదంలో తన అన్నయ్య అమర్నాథ్ కూడా చనిపోయారు. పిల్లలు అనాధలు అయిపోతారు కాబట్టి తనకి కొంత ఆస్తి ఇవ్వాలని సౌందర్య వదిన కోర్టుకు ఎక్కారు ఇంకా కేసు నడుస్తోంది.

Also read:

దివ్యభారతి

Also read:

ఈమె బాలీవుడ్ తో పాటు తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేశారు. సరదాగా కిటికీ పక్కన కూర్చుని మద్యం సేవిస్తున్న టైం లో కిందపడి ఆమె చనిపోయారు. ఆమె చనిపోయిన నాటికి ఆమె పేరు మీద 50 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆమె తల్లిదండ్రుల పేరుపై ఉండడంతో సమస్యలు ఏమి కూడా రాలేదు దివ్యభారతి 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading