Home » పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు ఉండ‌గానే రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారితో ప్రేమాయ‌ణం..క‌ట్ చేస్తే సినిమాను మించిన ట్విస్ట్..!

పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు ఉండ‌గానే రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారితో ప్రేమాయ‌ణం..క‌ట్ చేస్తే సినిమాను మించిన ట్విస్ట్..!

by AJAY
Ad

ఈ మ‌ధ్య కాలంలో అక్ర‌మ సంబంధాలు పెరిగిపోయాయి. పెళ్లై పిల్ల‌లు ఉన్న‌వాళ్లు సైతం ప‌క్క‌చూపులు చూసి జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నారు. అంతే కాకుండా కొంతమంది డ‌బ్బుల కోసం అక్ర‌మ‌సంబంధాలు పెట్టుకుని అందిన కాడికి దోచేస్తున్నారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి చోటు చేసుకుంది. ఓ జంట రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారికి వ‌ల విసిరి అత‌డి వ‌ద్ద నుండి రూ.50 ల‌క్ష‌ల రూపాయిలు దోచేసింది.

ALSO READ :Rana Naidu: ఒక్క వెబ్ సిరీస్ తో వెంకటేష్ 30 ఏళ్ల కెరీర్ నాశనం అయ్యిందా?

Advertisement

వివరాల్లోకి వెళితే…త‌మిళ‌నాడులోని చెన్నైకి చెందిన రామ్ బాలాజీ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కాగా భార్య‌తో గొడ‌వ‌లు ప‌డి దూరంగా ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో వ్యాపారం నిమిత్తం మ‌ధురైకి వెళ్లాడు. అక్క‌డ బాలాజీకి విద్యాశ్రీ అనే వివాహిత‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అప్ప‌టికే విద్యాశ్రీకి పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. ఇక విద్యాశ్రీ బాలాజీకి ద‌గ్గ‌రైంది. అత‌డిని ప్రేమిస్తున్న‌ట్టు న‌మ్మించింది.

Advertisement

ALSO READ :నాగ శౌర్య ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ట్రైలర్ రిలీజ్

అంతే కాకుండా పెళ్లి కూడా చేసుకుంటాన‌ని మాటిచ్చింది. దాంతో బాలాజీ విద్య‌శ్రీని పూర్తిగా న‌మ్మాడు. ఆ త‌ర‌వాత విద్య‌శ్రీ బాలాజీని డ‌బ్బులు అడ‌గ‌టం మొద‌లు పెట్టింది. ఇక బాలాజీ విద్య‌శ్రీని న‌మ్మి డ‌బ్బులు ఇవ్వ‌డం మొద‌లు పెట్టాడు. అలా ఏకంగా రూ.50 ల‌క్ష‌ల వ‌రకూ ముట్ట‌చెప్పాడు.

ఆ త‌ర‌వాత బాలాజీని విద్య‌శ్రీ దూరం పెట్ట‌డం మొద‌లు పెట్టింది. ఆ విష‌యం బాలాజీకి అర్థం అవ్వ‌డంతో త‌న డ‌బ్బు త‌న‌కు ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చాడు. చివ‌రికి పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో త‌న తండ్రికి చెందిన పొలాన్ని అమిన త‌ర‌వాత డ‌బ్బులు ఇస్తాన‌ని చెప్పింది. కానీ అలా చేయ‌కుండా మ‌ళ్లీ బెదిరింపుల‌కు పాల్పడింది. దాంతో బాలాజీ కోర్టును ఆశ్ర‌యించ‌గా విద్య‌శ్రీతో పాటూ ఆమె భ‌ర్త‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ALSO READ :వ్య**చారం కేసుపై ఇప్పటికీ వేధిస్తున్నారు : నటి యమున

Visitors Are Also Reading