Home » ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

by Anji
Ad

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్‌ దాటుతున్న వ్యక్తులను ఓ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టడం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చేందారు. సమాచారం మేరకు పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చిని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Advertisement

బుధవారం సాయంత్రం జంతారా జిల్లా కళాఝూరియా రైల్వే స్టేషన్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అసాన్సోల్‌ – ఝూఝా మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు వీళ్లను ఢీ కొట్టినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read :  జీడిపప్పును రోజూ పరగడుపునే తింటే ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందువచ్చు..!

Visitors Are Also Reading