Home » ఇది జగన్ పెట్టిన భిక్ష… స్టేజి మీద కంటతడి పెట్టుకున్న మంత్రి విడదల రజిని…!

ఇది జగన్ పెట్టిన భిక్ష… స్టేజి మీద కంటతడి పెట్టుకున్న మంత్రి విడదల రజిని…!

by Bunty
Published: Last Updated on
Ad

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరో సరికొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా అడుగులు వేశారు. దీనిలో భాగంగా పల్నాడు జిల్లా చిలుకలూరిపేట లింగంగుట్ల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో ప్రారంభించారు.

READ ALSO :  Where is Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. తప్పించుకున్న పుష్ప ఏమయ్యాడు?

Advertisement

అయితే ఈ సభలో మంత్రి విడుదల రజని తన రాజకీయ జీవితం, ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి అన్నీ జగనన్న పెట్టిన భిక్ష… ఇప్పటికీ రుణం తీర్చుకోలేను అంటూ ఎమోషనల్ అయ్యారు. టిడిపి అధినేత చంద్రబాబు పైన ఫైర్ అయ్యారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారన్నారు. దమ్ముంటే వైద్య ఆరోగ్య రంగంలో మీ హయాంలో ఏం చేశారో చెప్పాలన్నారు.

Advertisement

READ ALSO :  Aparichithudu : న్యూస్ పేపర్ చూసి.. అపరిచితుడు సినిమా తీశారా ?

Minister Vidadala Rajini Emotional | Minister Vidadala Rajini Emotional : ఫ్యామిలీ డాక్టర్స్ బహిరంగ సభలో మంత్రి రజిని ఎమోషనల్ | ABP Desam

 

విడుదల రజని మాట్లాడుతూ, సాధారణ బీసీ మహిళ అయిన నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు ఏకంగా మంత్రిని చేశారు. నా రాజకీయ జీవితం, పదవులు, రాజకీయ భవిష్యత్తు, అన్ని సీఎం జగన్ పెట్టిన బిక్షే అంటూ ప్రసంగిస్తూ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు విడుదల రజిని. స్టేజిమీద మాట్లాడుతూనే ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

READ ALSO : ఎండకాలంలో నిమ్మకాయ తింటే మంచిదేనా ? ఎలా వాడాలో తెలుసుకోండి

Visitors Are Also Reading