Home » శర్వానంద్ కు ఇన్ని కోట్ల కట్న కానుకలు ఇచ్చారా..?

శర్వానంద్ కు ఇన్ని కోట్ల కట్న కానుకలు ఇచ్చారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని హీరో శర్వానంద్. ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. అలాంటి శర్వానంద్ రక్షిత రెడ్డి ని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పెళ్లికి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో ఉన్న లీలా ప్యాలెస్ వేదికగా రెండు రోజుల పాటు ఘనంగా పెళ్లి వేడుకలు జరిగాయి.

Advertisement

ఈ వివాహ వేడుకలకు అత్యంత సన్నిహితులతో కొంతమంది హీరోలు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారట. ఈ తరుణంలో శర్వానంద్ కు రక్షిత రెడ్డి ఫ్యామిలీ నుంచి భారీగానే కట్న కానుకలు అందించారట. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. శర్వానంద్ భార్య రక్షిత రెడ్డి మాజీ మంత్రి టిడిపి నాయకుడు స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ మనవరాలు, వాళ్ల నాన్న హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి.

Advertisement

అయితే రక్షిత రెడ్డి ఫ్యామిలీ మొదటి నుంచి ధనవంతమైన ఫ్యామిలీ కాబట్టి రక్షిత రెడ్డి మీద కూడా భారీగానే ఆస్తులు ఉన్నాయట. ప్రస్తుతం శర్వానంద్ ఆమె భార్య కావడంతో ఆ ఆస్తులన్నీ శర్వానంద్ కే చెందుతాయి. అంతేకాకుండా కోట్లాది రూపాయల కట్న కానుకలు కూడా అందించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా శర్వానంద్ పెళ్లి ద్వారా ఓ ఇంటి వాడైపోయారు. ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading