Home » శుక్రవారం రోజు ఇలా చేస్తే మీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా..!

శుక్రవారం రోజు ఇలా చేస్తే మీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా కొంత మంది పుట్టుకతోనే కోటీశ్వరులు అవుతారు. మరికొందరూ పేదవారుగా ఉంటారు. అయితే శుక్రవారం రోజు ఇలా చేయడం వల్ల ఎలాంటి వారు అయినా గొప్ప వాళ్లు అవుతారు. కొంతమంది మాత్రమే వారాహి అమ్మవారిని కొలుస్తుంటారు. ఎక్కువగా కోటీశ్వర్లు మాత్రమే కొలుస్తుంటారు. శుక్రవారం ఎవరు అయితే వారాహి అమ్మవారిని పూజిస్తారో వారు గొప్ప వాళ్లవుతారు. కేవలం వారాహి అమ్మవారిని మాత్రమే కాదు.. ఏ అమ్మవారిని పూజించిన శుక్రవారం పరిహారం చేస్తే ఎంతలేని వారైన కోటీశ్వరులు అయ్యే అవకాశముంది. 

Also Read :   ఆవు పాలు, గేదె పాలలో ఏది ఆరోగ్యానికి మంచిది…?

Advertisement

శుక్రవారం సంబంధాలు కుదర్చడానికి సంతకాలు పెట్టడానికి ఔషద సేవకు, స్త్రీలతో మెలగడానికి ప్రయాణాలకు నూతన వస్త్రాలు ధరించడానికి సమస్త శుభకార్యాలకు ఇచ్చే తాంబూలాలకు మంచిది. శుక్రవారం రోజు ఏమైనా కొనడం కంటే అమ్మడం చాలా మంచిది. నువ్వుల నూనె, మినుములు అన్ని వస్తువుల వ్యాపారానికి చాలా మంచిది. శుక్రవారం వారం మన పనిని మనం చేసుకుంటే చాలా మంచిది.  మీ పనిని మీరు ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు. వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది.ముఖ్యంగా శుక్రవారం రోజు కచ్చితంగా ఈ పని చేస్తే ధనవంతులు అవుతారు. 

Advertisement

Also Read :  పున‌ర్న‌వి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు..న‌న్నెందుకు ఇరికిస్తారంటూ రాహుల్ కామెంట్స్ వైర‌ల్..!

Manam News

తలస్నానం చేసి పసుపు కొమ్ములు 100 గ్రాములు, రెండు గాజు బాటిల్స్ తెచ్చుకోవాలి. ఆ తరువాత మీ దగ్గర ఎంత డబ్బు ఉందో 100, 200 అయినా పర్వాలేదు. నోట్లో పసుపు కొమ్మును చుట్టి పన్నీరు కలిపిన పసుపు దారాన్ని ఆ పసుపు కొమ్ము ఉన్న నోట్ కి ముడి వేయాలి. కుడిచేతిలో పట్టుకొని పూజ గదిలో అమ్మవారి దగ్గర పెట్టి అమ్మ నేను నా కూతురు పెళ్లి కోసం డబ్బు దాచుతున్నాను. లేదా పిల్లల చదువులకు దాస్తున్నాను అని మీరు దేనికోసం డబ్బు దాస్తున్నారో ఆ కార్యం గురించి చెప్పి రాజు బాటిల్ లో వేయాలి. ఇలా వారంలో, నెలలో వీలు అయినన్నీ సార్లు వేయాలి.  బ్యాంకులో ఏదైనా అవసరం వస్తే డబ్బులన్ని తీస్తాం. కానీ ఇలా చేస్తే అమ్మవారి ముడుపులా అనుకొని తీయకుండా ఉంటాం. ఈ పరిహారం అందరికీ బాగా ఉపయోగపడుతుంది. 

Also Read :  ఎండకాలంలో నిమ్మకాయ తింటే మంచిదేనా ? ఎలా వాడాలో తెలుసుకోండి

Visitors Are Also Reading