Home » అంబానీ కుటుంబంలో మహిళలు ధరించే నగల ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

అంబానీ కుటుంబంలో మహిళలు ధరించే నగల ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad
 దేశంలోనే అత్యధిక కుబేరులలో ముఖేష్ అంబానీ ఒకరు. పారిశ్రామికవేత్తగా  ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు సాధించాడు.  ముఖేష్ కుటుంబంలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ మార్చి 31న ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆమె వారి కుటుంబానికి చెందిన మహిళలు ధరించే ఆభరణాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆభరణాలు ఎంత ధర ఉంటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
అంబానీ కుటుంబానికి చెందినటువంటి మహిళలు ధరించిన ఆభరణాలు చూస్తే కళ్ళు చమర్చిపోతాయి.  వారి ఆభరణాలు కచ్చిత ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ధరించిన డైమండ్ రింగ్ విలువ  రూ. 40 కోట్లు..  వజ్రాలు దాదాపు 80 నుంచి 90 క్యారెట్ లో ఉంటాయి.
అలాగే ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ ప్రారంభోత్సవ వేడుకలో ధరించిన డైమండ్ నెక్లెస్ ధర రూ.200కోట్లు. నీతా అంబానీ తన కోడలు శ్లోకా మెహతా కు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్ ను బహుమతిగా ఇచ్చారు.  దీని ధర 450 కోట్ల రూపాయలు.  ఈ డైమండ్ నెక్లెస్ పేడంట్ పసుపు రంగులో ఉంటుంది.  ఇది ప్రపంచంలోనే స్వచ్ఛమైన వజ్రంగా ఉందని సమాచారం.

Advertisement

Visitors Are Also Reading