తెలుగు పరిశ్రమలో శృతిహాసన్ క్రేజ్ మామూలుగా లేదు. కమల్ హాసన్ కూతురుగా అడుగుపెట్టే ఆనతి కాలంలోనే తనకంటూ సొంతంగా కష్టపడి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ సందడి అంతాఇంత కాదు. మిడిల్ ఏజ్ నుండి సీనియర్ హీరోల వరకు తానే మెయిన్ ఆప్షన్ గా ఉంది. ఇప్పటికే చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలయ్య బాబు వీరసింహారెడ్డిలో నటించి మెప్పించింది. ఆమె టాలెంట్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల వరుస చూస్తే మనకు అర్థమవుతుంది.
READ ALSO : Pushpa 2 టీజర్ లో ఈ షాట్స్ అద్భుతం….సుకుమార్ లాజిక్స్ క్రియేటివిటీ క్యాచ్ చేశారా?
Advertisement
అయితే తాజాగా శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం సలార్ సినిమాతో పాటు ది ఐ అనే సినిమాలో నటిస్తున్నట్లు చెప్పింది. ఇక పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తున్నందుకు తనని చాలామంది ట్రోల్ చేస్తున్నారని వాపోయింది. అలాంటి వారికి తాను ఎప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉంటానని చెప్పింది. సీనియర్ నటులతో నటించడానికి కారణం అవకాశాలు లేవనా లేక డబ్బు కోసమా అంటూ కొందరు ఉండే నెటిజన్స్ ట్రోల్ చేశారు.
Advertisement
READ ALSO : ఆఫర్స్ లేకున్నా… కూతురి కోసం కాస్ట్లీ కారు కొన్న సురేఖ వాణి
అలా కామెంట్ చేస్తున్న వారికి స్ట్రాంగ్ గానే బదిలించినట్లు చెప్పింది. ఇక ప్రస్తుతం ఆమె శాంతను హజారికాతో కలిసి సహజీవనం చేస్తుంది. పెళ్లి అంటే నమ్మకం ఉన్న లోపల మాత్రం ఏదో తెలియని ఆందోళన ఉన్నట్టు చెప్పింది. పైగా శాంతను తన జీవితంలో వచ్చిన తర్వాత నా లైఫ్ లో ఎన్నో మార్పులు వచ్చాయని అన్నది. వాళ్ళిద్దరి ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయని తెలిపింది.
READ ALSO : IPL ల్లో చాహల్ బిజీ…. శ్రేయస్ తో మళ్ళీ చాహల్ భార్య అడ్డంగా దొరికిపోయిందిగా!