Home » ఆమెకు19,అతనికి 30..3ఏళ్ల లవ్.. కానీ చివరికి..!!

ఆమెకు19,అతనికి 30..3ఏళ్ల లవ్.. కానీ చివరికి..!!

Published: Last Updated on
Ad

ప్రస్తుత కాలంలో ఏ ప్రేమ వ్యవహారం చూసుకున్న 100 లో 90% చాలా దారుణంగా ముగుస్తున్నాయి. ముందుగా ప్రేమ పేరుతో వెంటపడి మోజు తీరాక మోసపోయమని గ్రహించి ప్రాణాలు కూడా తీసుకుంటున్న సందర్భాలు అనేక ఉంటున్నాయి. అలాంటి సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూడేళ్లు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. అమ్మాయిని అన్ని విధాల ఆరగించాడు ఆ అబ్బాయి. అలా మాయ మాటలు చెబుతూ పెళ్లి చేసుకుంటానని చెప్పి చివరికి మోసం చేశాడు. మరి పూర్తి వివరాలు ఏంటో చూద్దామా..

also read:ఆ దర్శకుడితో లవ్ లో పడిపోయిన సింగర్ సునీత… మరి రామ్ పరిస్థితి?

Advertisement

Advertisement

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో రెడ్డి రజిత (19)అనే యువతి తల్లిదండ్రులతో నివాసం ఉంటుంది. చదువుకునే సమయంలో మల్లాపూర్ గ్రామానికి చెందిన పల్లె వెంకటేష్ (30) యువకుడు పరిచయమయ్యాడు అధికాస్త ప్రేమగా మారింది. అలా మూడేళ్ల పాటు ప్రేమ విహారం చేశారు. ఇదే విషయం యువతీ ఇంట్లో తెలియడంతో పెళ్లి చేసుకోవాలంటూ వెంకటేష్ ను కోరారు.

also read:విజయ్ దేవరకొండ ను గెలికిన అనసూయ… ఆంటీ అంటూ పోస్టులు!

మొదట్లో వ్యతిరేకించిన కట్నం ఆశతో చేసుకుంటానని చెప్పాడు. ఇలా ఇరువురి కుటుంబాలు పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే యువతి కుటుంబ సభ్యులు పెళ్లి బట్టలు కూడా కొన్నారు. ఉన్నట్టుండి వెంకటేష్ రజితతో పెళ్లికి నో చెప్పాడు. దీంతో మనస్థాపానికి గురైన రజిత ఆ**త్య చేసుకుంది. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

also read:“రామబాణం” ను మిస్ చేసిన మెగా హీరో ఎవరో తెలుసా?

Visitors Are Also Reading