Home » ఈ రాశుల వారికి మరో 30 ఏళ్ల తర్వాత రాజయోగం.. ఇందులో మీ రాశి ఉందో చూడండి..!!

ఈ రాశుల వారికి మరో 30 ఏళ్ల తర్వాత రాజయోగం.. ఇందులో మీ రాశి ఉందో చూడండి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

జ్యోతిషశాస్త్రంలో రాశి చక్రాలలో మార్పులు, గ్రహాల కలయిక తో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఒక గ్రహం సంచరించినప్పుడు అది అన్నిరకాల రాజయోగాలను ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు జూన్ 18 న వృషభ రాశి లోకి ప్రవేశించాడు. జ్ఞాన మూలమైన బుద్ధుడు ఇప్పటికే వృషభ రాశిలో ఉన్నాడు. వృషభ రాశి లో బుధ శుక్రుల కలయిక ఏర్పడుతుంది. ఇక 30 సంవత్సరాల తర్వాత శని తన అసలు రాశి లో కూర్చుంటాడు. ఈ గ్రహాల కలయిక వల్ల రాజ యోగం ఏర్పడుతుంది. మరి ఆ రాశుల వారు ఎవరో చూద్దాం..

Advertisement

వృషభ రాశి:
వీరి రాశి లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లు కూడా వస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఆఫర్ కూడా లభిస్తుంది.


సింహరాశి :
బుధుడు శుక్రుడు కలయిక వల్ల ఈ రాశిలో శశ మాలవ్య అనే రెండు రాజయోగాలు ఉద్భవించాయి. వీటి ప్రభావం వల్ల ఆకస్మిక ధన లాభం కలగవచ్చు. విదేశీ వ్యాపారాల్లో లాభాలు కూడా వస్తాయి.

Advertisement


వృశ్చిక రాశి :
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశిలో మహాపురుషుల రాజయోగం ఏర్పడుతుంది. శశ రాజయోగ ప్రభావంతో ప్రమోషన్స్ లేదా కొత్త ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారం ఉన్నవారికి అభివృద్ధి చెందుతుంది.


మకర రాశి :
ఉద్యోగం చేస్తున్న స్థలంలో కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో ఆర్ధిక పరిస్థితి బలంగా తయారవుతుంది. పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం కూడా కలుగుతుంది.


కుంభ రాశి:
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ రాశి వారి జాతకం లో శశ మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా వస్తు వనరులు పెరుగుతాయి. ఏ పని చేసినా కలిసి వస్తుంది.

ALSO READ:

 

 

 

Visitors Are Also Reading