Home » పవన్ కళ్యాణ్ భీమవరం సభలో ఎన్టీఆర్ ఫ్యాన్స్…!

పవన్ కళ్యాణ్ భీమవరం సభలో ఎన్టీఆర్ ఫ్యాన్స్…!

by Sravya
Ad

వారాహి మొదటి విడత యాత్రలో ప్రతి సభలో చూసినట్లయితే టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ ని ఆకట్టుకునే విధంగా పవన్ కళ్యాణ్ చూశారు. ప్రభుత్వం మీద ప్రసంగం ఇవ్వడంతో పాటుగా అభిమాన హీరోల పేర్లన్నీ ప్రస్తావిస్తూ ఫ్యాన్స్ కి కాస్త ఎనర్జీని ఇచ్చారు పవన్ కళ్యాణ్. ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ అంటే తనకి ఇష్టమని పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఏ హీరో ని అభిమానించినా కూడా ఓటు మాత్రం తనకే వేయాలని పవన్ కళ్యాణ్ అన్నారు.

Advertisement

రాజకీయాల్లో సపోర్ట్ చేయాలని చెప్పారు. ప్రభాస్ సొంత ఊరు నరసాపురంలో సభలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులని ఆకట్టుకునే విధంగా ట్రై చేశారు జనసేన కి మద్దతు ఇవ్వాలని ప్రభాస్ అభిమానుల్ని ఆయన కోరారు. అలానే తారక్ గురించి కూడా ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ అభిమానుల మనసును కూడా గెలుచుకున్నారు. తాజాగా వారాహి మొదటి విడత ముగింపు సభ భీమవరంలో అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ఫ్యాన్స్ అక్కడికి రావడంతో అందరినీ బాగా ఆకట్టుకున్నారు.

Advertisement

జనసేన అధ్యక్షుడికి సపోర్ట్ ప్రకటించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా రాజకీయాల్లోకి రాకపోవడంతో పవన్ కి సపోర్ట్ ఇస్తామని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవికి రామ్ చరణ్ కి ప్రభాస్ లో జూనియర్ ఎన్టీఆర్ కి అభిమానులు ఎక్కువ ఉన్నారని చెప్పారు ఆయన అభిమానులు కూడా పర్లేదనుకోండి కొద్దిగా అని మరొకసారి మిగిలిన స్టార్ ఫాన్స్ హృదయాలని గెలుచుకున్నారు. ఇలా సినిమా హీరోల గురించి చెప్తూ కాస్త ఫాన్స్ లో ఎనర్జీ తీసుకువచ్చారు.

Also read:

Visitors Are Also Reading