Home » వివాహం కావడం లేదా..? ఈ “మంత్రం” చదివితే చాలు..!

వివాహం కావడం లేదా..? ఈ “మంత్రం” చదివితే చాలు..!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఒక అద్భుతమైన ప్రారంభం. వివాహం కోసం ఎంతోమంది ఎన్నో కలలు కంటూ ఉంటారు. అబ్బాయిలు ఒక మంచి అమ్మాయిని వివాహం చేసుకోవాలని భావిస్తారు. ఆ విధంగానే అమ్మాయిలు కూడా మంచి గుణాలు కలిగిన అబ్బాయిని వివాహం చేసుకోవాలనుకుంటారు.. ఇందులో ముఖ్యంగా అమ్మాయిలకు ఎన్నిసార్లు వివాహ ప్రయత్నాలు చేసినా సంబంధాలు కుదరడం లేదా.. అయితే ఈ చిన్న పని మీరు చేస్తే ఇట్టే వివాహం అవుతుంది..

వివాహ సమయం వచ్చిన కొంతమంది స్త్రీలకు ఎన్ని సంబంధాలు చూసినా కుదరవు. దీనికి కొన్ని జాతకానికి సంబంధించిన అంశాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.. ఏంటో ఒక సారి చూద్దాం.. ముఖ్యంగా ఇందులో కుజదోషము, సప్తమాధిపతి ఇబ్బందికరంగా ఉండడం, లేదంటే మీ జన్మ జాతక చక్రం లో నాగదోషం కానీ కాలసర్పదోషం కానీ ఉండటం దీనివల్ల వివాహం అనేది అసలు సెట్ కాదట. కాలసర్ప దోషము మరియు నాగదోషం ఉన్న కానీ వివాహం జరగడం అనేది చాలా ఆలస్యం అవుతుంది.

Advertisement

Advertisement

ఒకవేళ వివాహమైన కానీ అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వివాహం కాని స్త్రీలు ఎవరైనా ఉంటే ఈ మంత్రాన్ని జపించండి.
” ఓం మహా యాక్షిని పతిమ్ వస్యం కురు కురు స్వాహా” అని కొన్ని వేల సార్లు జపిస్తే కచ్చితంగా వివాహం అయ్యే ఆస్కారం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. వివాహం ఆలస్యం అయిన స్త్రీలు ఈ జపాన్ని జపిస్తే కచ్చితంగా లబ్ధి జరుగుతుందని వారు తెలియజేస్తున్నారు.

also read;

Pakka commercial movie review: పక్కా కమర్షియల్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్..!

పవన్ కళ్యాణ్ భారీ రెమ్యునరేషన్.. 20 రోజులకు ఎన్ని కోట్లంటే..?

Visitors Are Also Reading