Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » యోగి కొత్త అధ్యాయం లికించాలి : మోడీ

యోగి కొత్త అధ్యాయం లికించాలి : మోడీ

by AJAY
Published: Last Updated on
Ads

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ విజయం తో యోగీ ఆదిత్య నాథ్ రెండో సారి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక నేడు సీఎం గా యోగి ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఈ సందర్భంగా ప్రధాని మోడీ సహా పలువురు కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. అయితే ఈ కార్యక్రమం లో ఆర్ధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యోగీ మరోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన సందంగా శుభాకాంక్షలు చెప్పారు.

Advertisement

Ad

గత ఐదేళ్లుగా రాష్ట్రం అభివృద్ధిలో అనేక ముఖ్యమైన మైలు రాళ్ళను అధిగమించింది అని అన్నారు. మీ నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలని నెరవేర్చడం ద్వారా రాష్ట్ర ప్రగతిలో మరో కొత్త అధ్యాయం లికిస్తారని నమ్ముతున్నా అంటూ మోడీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా యుపిలో యోగి అదిత్యనాత్ చక్రం తిప్పుతున్నారు.

Visitors Are Also Reading