Home » మెగాస్టార్ చిరంజీవి అప్పుల పాల‌య్యాడా..? అందుకే ఆస్తులు అమ్ముతున్నాడా..?

మెగాస్టార్ చిరంజీవి అప్పుల పాల‌య్యాడా..? అందుకే ఆస్తులు అమ్ముతున్నాడా..?

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర హీరోగా పేర్గాంచిన మెగాస్టార్ చిరంజీవి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. దాదాపు 30 ఏళ్లుగా సినీ ఇండ‌స్ట్రీలో హీరోగా రాణిస్తూ.. ఇప్ప‌టివ‌ర‌కు 150 కు పైగా సినిమాల్లో న‌టించి తెలుగు సినీ ప్రేక్షకుల మ‌నుషుల్లో చ‌దివిన ముద్ర‌ను వేసుకున్నాడు చిరంజీవి. ఇప్ప‌టికే అదే జోరుతో సినిమాలు తీస్తూ దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు.. ప్ర‌స్తుతం బోలెడు ప్రాజెక్టుల‌తో బిజీబిజీగా గ‌డుపుతున్నాడు. చిరంజీవి సినిమాల‌తో న‌టించి కోట్ల ఆస్తులు సంపాదించాడు. తొలుత ఇటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండ‌స్ట్రీలో టాప్ హీరోల్లో ఒక‌రిగా రాణిస్తున్నాడు.


ప్ర‌స్తుతం చిరంజీవి ఒక్కొక్క సినిమాకు 25 నుంచి 30 కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ అందుకుంటున్నాడు. ఒక్కొక్క సినిమాకు కోట్ల‌లో పారితోషకం అందుకుంటున్న చిరంజీవి అది రేంజ్‌లోనే ఆస్తుల‌ను కూడా పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఎన్నో స్థ‌లాల‌ను ఇళ్ల‌ను కూడా కొనుగోలు చేశారని చిరంజీవి. ఇదిలా ఉండ‌గా.. తాజాగా సోష‌ల్ మీడియాలో చిరంజీవికి సంబంధించిన ఒక వార్త తెగ చెక్క‌ర్లు కొడుతుంది. అదేమిటంటే చిరంజీవి త‌న కోట్ల విలువైన ఆస్తుల్లో ఒక దాన్ని అమ్మేసిన‌ట్టు ఓ వార్త వైర‌ల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి హైద‌రాబాద్‌లోని ఫిలింన‌గ‌ర్ మెయిన్ రోడ్డులో కీల‌క ప్ర‌దేశంలో మూడువేల గ‌జాల స్థ‌లం ఉంది. చిరంఈవి అప్ప‌ట్లోకి దీనినే 30 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేశార‌ట‌.

Advertisement

Advertisement


తాజాగా ఈ స్థ‌లాన్ని విక్ర‌యించిన‌ట్టు తెలుస్తోంది. 30ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేశాడంటే మ‌రి ఇప్పుడు ఆ భూమి ఎంత ఎంటుది అన్న విష‌యానికి వ‌స్తే కోట్ల‌లోనే ఉంటుంద‌ని అంచ‌నా. అంత విలువైన స్థ‌లాన్ని చిరంజీవి ఎందుకు అమ్మాల్సి వ‌చ్చింది ఏ కార‌ణం చేత అమ్మార‌న్న విష‌యం ప్ర‌స్తుతం ఇండస్ట్రీలో ఆస‌క్తిక‌రంగా మారింది. చిరు ఈ స్థ‌లం అమ్మ‌డానికి గ‌ల కార‌ణం ఆస్థ‌లంపై ఓ పాపుల‌ర్ ప‌త్రిక య‌జ‌మాని ఎప్ప‌టి నుంచోఆస‌క్తి చూపిస్తున్నార‌ని అందువ‌ల్లే చిరంజీవి అత‌నికి ఆ విలువైన స్థ‌లాన్ని విక్ర‌యించిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇక ఆ ప‌త్రిక య‌జ‌మాని ఛాన‌ల్ కార్యాల‌యాన్ని ఆ ప్ర‌దేశంలో నిర్మిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ స్థ‌లం సుమారు 70 కోట్ల‌కు కాస్త అటు ఇటుగా డీల్ కుదిరింద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఫిలింన‌గ‌ర్ గ‌జం రెండు ల‌క్ష‌ల పైగానే ప‌లుకుతుంది. చిరంజీవి డీల్ 2లక్ష‌లకు కాస్త త‌క్కువ‌గానే జ‌రిగింది. విశ్వాస‌నీయ వ‌ర్గాల నుంచి స‌మాచారం. మెగాస్టార్ చిరంజీవి అంత త‌క్కువే ఆ స్థ‌లాన్ని ఎందుకు విక్ర‌యించార‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ వార్త‌లు ఒక‌వైపు అఇతే మ‌రోవైపు చిరంజీవి అప్పుల పాల‌య్యాడు. కోట్ల రూపాయ‌లు విలువ చేసే స్థ‌లాన్ని అమ్మేశారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

Also Read : 

ఆ స్టార్ డైరెక్టర్ ఆ హీరోయిన్ పట్ల అలా ప్రవర్తిస్తున్నారా.. బయటకు వచ్చే ఛాన్సే లేదా..!!

నిఖిల్ సినిమా రిలీజ్ అవ్వకుండా ఆపింది ఎవరో తెలుసా..?

 

Visitors Are Also Reading