టాలీవుడ్ లో చాలా మంది హీరో హీరోయిన్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ తరంలో ఆ లిస్ట్ లోకి వాతారు అక్కినేని నాగ చైతన్య, సమంత. వీరిద్దరూ చాలా ఏళ్ళు ప్రేమించుకొని.. పెళ్లి చేసుకున్నారు. కానీ గత ఏడాది వీరిద్దరూ విడిపోయారు అనేది అందరికి తెలిసిందే. కారణాలు ఏమో తెలియదు కానీ.. ఇద్దరి మధ్యలో మనస్పర్థలు రావడం వల్ల వీరు విడిపోయారు అనే వార్తలు వచ్చాయి.
Advertisement
అయితే నాగ చైతన్య, సమంత పెళ్లి రెండు పద్ధతుల్లో జరిగిన విషయం తెలిసిందే. వీరు క్రిష్టియన్ పద్దతిలో ఆలాగే హిందూ పెద్దలో పెళ్లి చేసుకున్నారు. అందువల్ల వీరు విడిపోయిన తర్వాత నాగ చైతన్య కట్టిన తాళిని సమంత ఏం చేసింది అనే అనుమానం అందరికి కలుగుతుంది. కానీ ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
Advertisement
నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత.. పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత అతను ఇచ్చిన అన్ని బహుమతులను తిరిగి నాగ చైతన్యకు ఇచ్చింది అని తెలుస్తుంది. అలాగే పెళ్లిలో సమంత కట్టుకున్న చీర, పెట్టుకున్న నగలతో పాటుగా.. నాగ చైతన్య ఆమే మేడలో కట్టిన తాళి అన్ని కూడా చైతు వల్ల అమ్మ తరపు నుండి దగ్గుబాటి ఫ్యామిలీ వారు ఇచ్చారట. అందుకే నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత అవ్వి అన్ని దగ్గుబాటి వారికే ఇచ్చింది అని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :