Home » మరో 3 వారాలు కీలకం..ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు..!!

మరో 3 వారాలు కీలకం..ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సాధారణంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యున్ని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. అంతేకాకుండా సూర్య భగవానుడు ఆత్మ, తండ్రి, గౌరవం మరియు ప్రతిష్టకు కారకుడు. అందుకే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు రాసి మార్పుకు ముఖ్యమైన స్థానంలో ఉంటుంది. ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. వీరి ప్రభావం ఈ రాశులపై కనిపిస్తుంది. మరి ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
మిథున రాశి:

Advertisement

సూర్యుడు సంచారం వీరికి అనుకూలంగా మారవచ్చు. ఎందుకంటే ఈ రాశి నుండి సూర్య భగవానుడు తొమ్మిదవ ఇంటిలో సంచరించ బోతున్నాడు. ఇది చాలా అదృష్టం. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ సూర్యుని ప్రభావం వల్ల ఈ రాశి వారు ప్రభుత్వ రంగం నుండి అద్భుతమైన విజయాన్ని అందుకుంటారు. హార్డ్ వర్క్ తో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది. వృధా ఖర్చులు కూడా తగ్గుతాయి. ఆహ్లాదకరంగా ఉంటారు.

ధనస్సు రాశి:

Advertisement


ఈ రాశి వారికి సూర్యగ్రహ సంచారం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఈ సంచారం మీ జాతకంలో మూడవ ఇంట్లో జరుగుతుంది. కాబట్టి వ్యాపారం విదేశాలకు సంబంధించినది అయితే మంచి లాభాలు పొందుతారు. మీరు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లయితే అనేక ఫలితాలు పొందుతారు. జీవితంలో మంచి అవకాశాలు లభిస్తాయి. మీ తోబుట్టువుల నుండి సహకారం అందుతుంది. సూర్యుడితో పాటుగా శని దేవుడు ఆశీస్సులు కూడా ఉంటాయి.

వృషభ రాశి:


సూర్య గ్రహం యొక్క రాశి మార్పు వల్ల ఈ రాశి వారికి వ్యాపార పరంగా శుభప్రదంగా ఉంటుంది. ఈ సంచారం మీ రాసి నుండి పదవ స్థానంలో జరగబోతోంది. ఇది కెరియర్ మరియు ఉద్యోగ యొక్క భావనగా పరిగణించబడుతుంది. దీనివల్ల వీరు వ్యాపార పరంగా అనేక లాభాలు అందుకుంటారు.

also read:

Visitors Are Also Reading