Telugu News » Blog » భార్యలు భర్తలను ఎందుకు మోసం చేస్తారు.. ? 3 కారణాలు ఇవేనా..?

భార్యలు భర్తలను ఎందుకు మోసం చేస్తారు.. ? 3 కారణాలు ఇవేనా..?

by AJAY
Published: Last Updated on
Ads

ఒకప్పుడు భర్తలు మాత్రమే పరాయి స్త్రీల తో అ%%మ సంబంధం పెట్టుకున్న వార్తలు వినిపించాయి. కానీ ఇటీవల కాలంలో భార్య లు కూడా ఇతర పురుషుల తో సంబంధాలు పెట్టుకుంటున్న ఘటన లు వెలుగులోకి వస్తున్నాయి. భర్త వుండగానే కొంతమంది భార్యలు పరాయి పురుషుల మోజులో పడిపోతున్నారు. అయితే అలా జరగటానికి కొన్ని కారణాలు ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం…..

Advertisement


పాత పరిచయాలను మరిచిపోలేకపోవడం
పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమిస్తే వారిని పెళ్లి తరవాత మర్చిపోవాలి. కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. కానీ కొంతమంది భార్య లు అలా చేయకుండా పాత జ్ఞాపకాల లోనే ఉండటం…వారితో సంభందాన్ని కొనసాగించడం చేస్తున్నారట.

Advertisement


భర్త పై ప్రేమ లేకపోవడం

భర్త పై ప్రేమ లేకపోవడం వల్ల కూడా భార్యలు మోసం చేస్తున్నారట. తల్లి తండ్రులు ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల పెళ్లి చేసుకున్నా కూడా చివరికి అక్రమ సంభంధాలు పెట్టుకునేందుకు సిద్ధం అవుతున్నారట.


భర్తలు ప్రేమగా చూసుకోకపోవడం

పెళ్లి తరవాత భర్త ప్రవర్తన బట్టి కూడా భార్య లో మార్పు కలుగుతుందట. కొంతమంది పెళ్లి తరవాత భార్యలను వేధింపులకు గురి చేస్తారు. అలా చేయడం వల్ల భర్త పై ప్రేమ పోగా బయట సంతోషాన్ని వెత్తుక్కునే ప్రయత్నం చేస్తారట.

Advertisement

You may also like