Home » జక్కన్న నుంచి బిగ్ అనౌన్స్ మెంట్.. ఎవ్వరూ ఊహించని విధంగా..!

జక్కన్న నుంచి బిగ్ అనౌన్స్ మెంట్.. ఎవ్వరూ ఊహించని విధంగా..!

by Anji
Ad

టాలీవుడ్ లో టాప్ దర్శకుడు ఎవరు అంటే అందరూ  ఠక్కున చెప్పే పేరు  దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శక ధీరుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.  స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ వరకు అన్ని సంచలన విజయాలు అందుకున్నాయి.  ఆర్.ఆర్.ఆర్ మూవీలో నాటు నాటు సాంగ్  ఏకంగా ఆస్కార్  అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.  బాహుబలి మూవీ నుంచి రాజమౌళి రేంజ్ అమాంతం పెరిగిపోయింది.  ఇక ఇప్పుడు రాజమౌళి నిర్మాతగా కూడా మారారు.  రాజమౌళి ప్రజెంట్ చేస్తున్న ఈ కు మెడ్ ఇన్ ఇండియా అని టైటిల్ తో తెరకెక్కుతోంది. 

rajamouli

Advertisement

భారతీయ రంగంపై తెరకెక్కిస్తున్నారు.  గత కొద్ది రోజులుగా రాజమౌళి ఓ పెద్ద అనౌన్స్ మెంట్ వస్తుంది అని జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు.  తాజాగా రాజమౌళి ఓ భారీ ప్రాజెక్ట్ ఈ  ను ప్రజెంట్ చేస్తున్నట్టు  వెల్లడించారు.  మెడ్ ఇన్ ఇండియాలో ఇండియన్ ఎక్కడ పుట్టింది?  ఎలా ప్రపంచ కీర్తి గడిచింది అన్నది చూపించనున్నారు.  ఈ కి  నితిన్ కక్కర్ దశకత్వం వహిస్తున్నారు. అదేవిధంగా మెడ్ ఇన్ ఇండియాను ఎస్.ఎస్. కార్తికేయ,  వరుణ్ గుప్త కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  రాజమౌళి సమర్పణలో  తెరకెక్కుతోంది ఈ మేరకు ఓ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. 

Advertisement

అలాగే రాజమౌళి తన ట్విట్టర్ లో ఈ కథ విన్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను బయోపిక్ ను తీయడం అంత ఈజీ కాదు చాలా కష్టం బయోపిక్ చేయాలంటే చాలా ఛాలెంజస్ నో ఎదుర్కోవాలి ఇలాంటి ను నిర్మిస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా అలాగే గర్వంగా ఉంది అని తెలిపారు ఆరు భాషల్లో ఈ ను ఆల్ ఇండియన్ మూవీ గ రిలీజ్ చేస్తున్నారు ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్నారు ఈ కిశోరం కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు త్వరలోనే ఈ కోసం వర్క్ షాప్ ను మొదలు పెట్టనున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 షకీలాకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఆ డబ్బులు ఏం చేసిందో తెలుసా ?

 Akkineni Nagarjuna : చిక్కుల్లో అక్కినేని నాగార్జున కుటుంబం.. సుశాంత్ సినిమాలే కారణమా..?

Visitors Are Also Reading