ప్రస్తుతం ఉన్న ఈ బిజీ ప్రపంచంలో చాలా మంది తమ ఆరోగ్యం పైన దృష్టి అనేది ఉంచడం లేదు. అందువల్ల చాలా సమస్యలను కొన్ని తెచ్చుకుంటున్నారు. పొద్దున లేవగానే మొదలు రాత్రి పడుకునే వరకు అందరూ ఫోన్లలో బిజీగా ఉంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే ఆరోగ్యం అనేది బాగా ఉండాలి అంటే.. రోజు ఈ పనులు చేస్తే మీకు ఎటువంటి మీకు ఎటువంటి సమయాలు రావు..!
Advertisement
ప్రతి ఒక్కరు ఉదయం లేవగానే… మూడు నాలుగు గ్లాసుల గోరు వెచ్చని నీళ్లు తాగాలి. అలాగే మల మూత్ర విసర్జనలు సర్రిగా ఉండేలా చూసుకోవడం మాత్రమే కాకుండా.. మీ శరీరం లో నుండి చెమట అనేది బయటికి వచ్చేలా.. యోగ లేదు వ్యాయామం కానీ ఉదయం ఎండలో చేయడం అనేది మంచింది. చెమట అనేది కరెక్ట్ గా బయటికి వెళ్తే సగం సమస్యలు తగ్గినట్లే..!
Advertisement
అలాగే చాలా మంది పనిలో పడిపోయి రాత్రి భోజనం అనేది ఆలస్యంగా తింటారు. కానీ అలా చేయకుండా 7 లేదా 8 లోపే రాత్రి భోజనం చేయాలి. ఆ తర్వాత పడుకునే ముందు.. వేడి పాలలో కొంచెం పసుపు వేసుకొని తాగాలి. ఒకవేళ పాలు లేకపోయినా.. పాలు మంచివి కావు అని మీరు అనుకున్నా… గోరు వెచ్చని నీళ్లలో కొంచెం పసుపు వేసుకొని తాగితే మీకు ఎటువంటి సమస్యలు అనేవి రావు.
ఇవి కూడా చదవండి :
దండం పెట్టించుకునే స్టేజ్ నుండి పెట్టె స్టేజ్ కు పడిపోయిన కోహ్లీ..!
ధోనీ బ్యాట్ ను ఎందుకు కోరుకుతాడో తెలుసా..?