Home » నితిన్ ను నమ్మించి ముంచేసిన టాలీవుడ్ హీరోయిన్…?

నితిన్ ను నమ్మించి ముంచేసిన టాలీవుడ్ హీరోయిన్…?

by Bunty
Ad

జయం చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి విజయం అందుకున్న నటుడు నితిన్. దిల్, సై సినిమాల ద్వారా భారీ హిట్లను అందుకున్నాడు. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్ మూవీలతో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. అటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేసిన ‘అ..ఆ’ సినిమా క్లాసిక్ పీస్ గా నిలిచింది. అయితే నితిన్ తండ్రి ఎన్.సుధాకర్ రెడ్డి ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్, నిర్మాత. ఆయన ప్రోత్సాహంతో నితిన్ సినిమాల్లోకి అడుగు పెట్టాడు.

READ ALSO : DK లాగే… భార్య చేతిలో మోసపోయిన బాధితులు వీళ్లే…!

Advertisement

ఇక ఇప్పుడు నితిన్, రష్మిక కాంబోలో కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా, ఓ హీరోయిన్ నితిన్ ని నమ్మించి మోసం చేసింది అనే న్యూస్ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నితిన్ చివరగా నటించిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రంలోని ఓ ఐటమ్ సాంగ్ లో మెరిసింది హీరోయిన్ అంజలి. అయితే నిజానికి ఈ ఐటెం సాంగ్ పాత్రలో ముందు అనుకున్న హీరోయిన్ నితిన్ లక్కీ గర్ల్ సదా అట.

Advertisement

READ ALSO :  Rama Banam : అదిరిన ‘రామబాణం’ ట్రైలర్.. గోపీచంద్‌కు మరో హిట్ గ్యారెంటీ..

Nithin's Debut Film Jayam Completes 20 Years Of Release; Here's How Much It Collected

ఈ ఐటమ్ సాంగ్ కోసం ముందు సదాని సంప్రదిస్తే ఈ సాంగ్ చేస్తానని చెప్పి, చివరికి హ్యాండ్ ఇచ్చిందట. దీంతో చివరి సమయంలో హీరోయిన్ అంజలిని దాదాపు నాలుగు కోట్లు ఇచ్చి మరి ఈ పాటకి డ్యాన్స్ చేయించేలా చేశారంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇలా నితిన్ లైఫ్ లో తనకి తెలియకుండానే ఆ హీరోయిన్ ని నమ్మి నిలువునా మునిగిపోయాడు అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

READ ALSO : చిరంజీవికు బాలయ్య పంచ్…ఇది మామూలుగా లేదుగా!

Visitors Are Also Reading