Home » తండ్రి ఆస్తి నుంచి తారకరత్నకు చిల్లి గవ్వ కూడా రాదా.. అంత ఆమె పేరు మీద రాశారా..?

తండ్రి ఆస్తి నుంచి తారకరత్నకు చిల్లి గవ్వ కూడా రాదా.. అంత ఆమె పేరు మీద రాశారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

నారా లోకేష్ మొదలుపెట్టిన యువగలం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన తారకరత్న , 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని, చివరికి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ తుది శ్వాస విడిచారు. ఈయన ఎప్పుడైతే హార్ట్ ఎటాక్ బారిన పడ్డారో అప్పటినుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారారు. శివరాత్రి పర్వదినాన ఆయన మరణంతో నందమూరి ఫ్యామిలీ ఒక్కసారిగా శోఖ సంద్రంలో మునిగిపోయింది.

Advertisement

వారి భార్య పిల్లలా కన్నీరు ఆపడం ఎవరి తరం కాలేదు. ఈ తరుణంలోనే మరో వార్త బయటకు వచ్చింది. తారకరత్న తండ్రి మోహన్ కృష్ణ కు ఇద్దరు పిల్లలు. కొడుకు తారకరత్న, కూతురు రూప. ఇక మోహనకృష్ణ కూడా ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ గా నిర్మాతగా వ్యవహరించారు. అలాంటి ఆయన తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తితో పాటుగా ఇండస్ట్రీలో కూడా చాలానే సంపాదించారు. ఇదిలా ఉండగా తారకరత్న ఇంట్లో వాళ్ళని ఎదిరించి అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకున్నారు.

Advertisement

దీనివల్ల ఇంట్లో వాళ్లకి దూరమయ్యారు. దీంతో మోహనకృష్ణ చాలా కోపానికి వచ్చి నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నా కొడుక్కు ఇవ్వనంటూ మాట్లాడారట. మొత్తం నా బిడ్డ రూపాకే ఇస్తానని తారకరత్నతో ఆయన అప్పట్లో చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త బయటకు రావడంతో తారకరత్న తండ్రి మోహానకృష్ణ మొత్తం తన కూతురు రూప పేరు మీద ఆస్తులు రాసినట్టు సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

also read:

Visitors Are Also Reading