Home » IPL 2023 : రోహిత్ శర్మను ఛీటింగ్ చేసిన సంజూ !

IPL 2023 : రోహిత్ శర్మను ఛీటింగ్ చేసిన సంజూ !

by Bunty
Ad

ఐపీఎల్ 2023 చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఐపీఎల్ 1000వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచింది. అసలు అసాధ్యం అనుకున్నారు. కానీ టీమ్ డేవిడ్… చివరి ఓవర్ లో ఏకంగా హ్యాట్రిక్ సిక్సులు కొట్టి విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో కెప్టెన్ రోహిత్ శర్మకు అదిరిపోయే బర్త్డే గిఫ్ట్ కూడా ఇచ్చారు. దీంతో ముంబై ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే, అయితే రోహిత్ శర్మ కేవలం మూడు పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యారు.

Read also : సమంత ఒక్క పోస్ట్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా…హీరోలు కూడా పనికిరారు?

Advertisement

ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాత్రం హిట్ మ్యాన్ అవుట్ వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అవుట్ కాలేదంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తుంది. ఎల్ఈడి స్టంపుల పైన ఉంచిన బెయిల్స్ లో రెడ్ లైట్ వెలగడంతో రోహిత్ తో సహా వాంకడే స్టేడియం వద్ద వేలాది మంది ముంబై అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ కేవలం 5 బంతుల్లోనే ముగిసింది. అతని బ్యాట్ నుంచి మూడు పరుగులు మాత్రమే వచ్చాయి.

Advertisement

Read also : సమంత ఒక్క పోస్ట్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా…హీరోలు కూడా పనికిరారు?

5 Highly Talented Cricketers Fans Feel Rohit Sharma Betrayed

మ్యాచ్లో మూడు పరుగులు చేసిన తర్వాత సందీప్ శర్మ బౌలింగ్లో రోహిత్ శర్మ క్లీన్ బౌల్ద్ అయ్యారు. అయితే సంజు శాంసన్ చేతివేలు తగలడంతోనే బెయిల్స్ పడిపోయాయని ఫీల్డ్ అంపైర్ కూడా ఇది గమనించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిశితంగా పరిశీలిస్తే రోహిత్ శర్మ అవుట్ కాలేదని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. రోహిత్ ఔట్ కాలేదని శాంసన్ చేతివేళ్లు తగలడం వల్లే బెయిల్స్ పడిపోయాయని, కాగా అదే సమయంలో బాల్ బెయిల్స్ ను దాటి వెళ్లడం, లైట్స్ వెలగడం కనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్ గమనించకుండా అవుట్ గా ప్రకటించాడు.

Read also : సమంత ఒక్క పోస్ట్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా…హీరోలు కూడా పనికిరారు?

Visitors Are Also Reading