Home » సౌత్ సినిమాలపై మరోసారి నోరు పారేసుకున్న నేషనల్ క్రష్.. నెట్టింట దారుణమైన ట్రోల్స్….!

సౌత్ సినిమాలపై మరోసారి నోరు పారేసుకున్న నేషనల్ క్రష్.. నెట్టింట దారుణమైన ట్రోల్స్….!

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. గతంలో తన బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ తర్వాత రష్మిక అతనితో విడిపోయింది. టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ రావడంతో పాటు ఓ హీరోతో లవ్ లో పడటం వల్లనే రష్మిక తన బాయ్ ఫ్రెండ్ కు హ్యాండ్ ఇచ్చిందని ఆరోపణలు వినిపించాయి. నెటిజన్ లు దారుణంగా రష్మికను టోల్ చేశారు కూడా.

Advertisement

అంతేకాకుండా రష్మిక కిరికి పార్టీ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలో రష్మిక అడుగు పెట్టింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. కానీ ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ రిషబ్ శెట్టిపై ఇన్ డైరెక్ట్ గా సెటైర్ లు వేసింది. దాంతో ట్రోల్స్ భారిన పడింది.

Advertisement

ఇక తాజాగా రష్మిక సౌత్ ఇండస్ట్రీపై కామెంట్లు చేసి మరోసారి వివాదాలలో చిక్కుకుంది. ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ….. బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొంది. చిన్నతనం నుండి ఆ పాటలు వింటూ పెరిగానని చెప్పింది. అంతేకాకుండా సౌత్ ఇండస్ట్రీలో అన్నీ మాస్ మసాలా పాటలు… ఐటమ్ పాటలు.. డాన్స్ చేసే పాటలు ఉంటాయని పేర్కొంది.

తను హీరోయిన్ గా నటించిన మిషన్ మజ్ను సినిమా నుండి తన మొదటి బాలీవుడ్ రొమాంటిక్ పాట విడుదల అవుతుందని చెప్పింది. ఆ పాట వినడానికి తాను ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. దాంతో సౌత్ సినిమాల్లో నటిస్తూ సౌత్ పైనే కామెంట్ లు చేస్తావా అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

Visitors Are Also Reading