Home » మహేష్‌బాబు నాన్న చనిపోతే జగన్ వెళ్లి నవ్వుతాడు : పవన్ కళ్యాణ్

మహేష్‌బాబు నాన్న చనిపోతే జగన్ వెళ్లి నవ్వుతాడు : పవన్ కళ్యాణ్

by Bunty
Ad

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనుషులు చనిపోతే, ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోతే సీఎం జగన్ కు నవ్వు వస్తుందని విమర్శలు చేశారు. మహేష్ బాబు నాన్నగారు కృష్ణ గారు చనిపోయి… ఆయన పుట్టెడు దుఃఖంలో ఉంటే, జగన్ మాత్రం అక్కడికి వెళ్లి నాన్నగారు చనిపోయారా అంటూ నవ్వుతాడు, ఏమైనా సెన్స్ ఉందా ? సంస్కారం ఉందా ? అని ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్.

Advertisement

పశ్చిమ గోదావరి..తాడేపల్లి గూడెంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ….జగన్ గారు నమస్కారం అండి.. నేను జనసేన  అధ్యక్షుడిని పవన్ కళ్యాణ్..  తాడేపల్లీగూడెం నుంచి మాట్లాడుతున్న అండి అంటూ ఎద్దేవా చేశారు.  రాజకీయాల్లోకి మార్పు కోసం వచ్చానని… ఒక పార్టీ నడపడం ఎంత కష్టమో ఒక ఇల్లాలు అర్దం చేసుకోగలదన్నారు. మీరు మా కుటుంబాన్ని, జనసేన వీర మహిళలను కించ పరిచినా ఎం మాట్లాడ లేదని పేర్కొన్నారు.

Advertisement

పెళ్ళాం పెళ్ళాం అని మాట్లాడతావ్ ఎంటి జగన్.. ఇలాంటివి భరించాల్సి వస్తుంది అని నా భార్యకు కూడా చెప్పా అన్నారు. చిన్న పిల్లల కార్యక్రమంలో భార్య గురించి మాట్లాడే అంత సంస్కార హీనులా మీరు అని అగ్రహించారు.  వాలంటీర్స్ అంతా నాసోదర సమానులు.. మీకు 5 వేలు వస్తె, మరో ఐదు వేలు వేసి ఇచ్చే మనస్తత్వం నాదన్నారు పవన్ కళ్యాణ్. వాలంటీర్స్ వ్యవస్థ అవసరమా అనే నేను ప్రశ్నించేది అంటూ ఫైర్ అయ్యారు. ఏపీలో జగన్ ను ఓడించాలని కోరారు.

 

ఇవి కూడా చదవండి

ధోని కుట్ర చేశాడు.. కావాలనే రన్ అవుట్ అయ్యాడు – యువరాజ్ తండ్రి సంచలనం

టెస్టు క్రికెట్ కు వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్

MS Dhoni Assets : ఎంఎస్ ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Visitors Are Also Reading