Home » “నన్ను క్షమించు” ఆ హీరోయిన్ కి ఫోన్ బాధపడిన ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా ?

“నన్ను క్షమించు” ఆ హీరోయిన్ కి ఫోన్ బాధపడిన ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా ?

by Anji
Ad

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇదివరకు కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారాడు. నందమూరి వంశం పేరు చెప్పుకొని ఇండస్ట్రీకి వచ్చినా ఆ పేరుతో ఎక్కువ కాలం సినిమాలు తీయలేదు. తన సొంత కష్టాన్ని నమ్ముకున్నారు. తన టాలెంట్ తో ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరోగా కొనసాగుతున్నారు. హాలీవుడ్ దర్శకులు కూడా ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా తీయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.  ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.  

Also Read :  పూటుగా మద్యం సేవించి…. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఢిల్లీ స్టార్ ప్లేయర్…!

Advertisement

Manam News

ఓ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీయాలని ఉందని తన మనసులో మాటను చెప్పారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ బయటికి చాలా ఆవేశపరుడిలా కనిపిస్తారు. ఆయన చాలా సున్నితమైన మనసు కలవారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆయన గురించి ఓ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన యమదొంగ సినిమాకి సంబంధించి ఓ విషయం వైరల్ అవుతోంది. 

Advertisement

Also Read :  బాలకృష్ణ కంటిచూపుతోనే చంపేస్తాడు…ర‌జ‌నీకాంత్ షాకింగ్ కామెంట్స్…!

 ఈ సినిమాలో హీరోయిన్లుగా ప్రియమణి, మమతామోహన్ దాస్ నటించారు. ఒలమ్మి తిక్కరేగిందా అనే పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పవసరమే లేదు.  ఆ పాట ఫేమస్ అవడమే కాదు.. అప్పట్లో మారుమ్రోగిపోయింది. సీనియర్ ఎన్టీఆర్ పాటును  రీమిక్స్ చేశారు. ఆ పాటలో మమతా మోహన్ దాస్ బ్యాక్ ను కొట్టాలి. ఆ సినిమాలో భాగంగా ఎన్టీఆర్ ఆమె బ్యాక్ ను వాయించాలి. దర్శకుడు  చెప్పడం వల్ల కాదనలేక అలా చేశాడట ఎన్టీఆర్. కానీ పాట పూర్తయ్యాక మమతకు ఫోన్ చేసి మరీ.. అలా చేసినందుకు సారీ చెప్పాడట. అంత పెద్ద హీరో అయి ఉండి సారీ చెప్పడం చూసి మమతా మోహన్ దాస్  ఫిదా అయిపోయిందట.

 Also Read :  ఐపీఎల్ మ్యాచ్ లో ఉపయోగించే బంతి ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Visitors Are Also Reading