Home » భారత్‌లో ఉన్న ముస్లింలు మాకే సపోర్ట్ చేస్తారు!

భారత్‌లో ఉన్న ముస్లింలు మాకే సపోర్ట్ చేస్తారు!

by Bunty
Ad

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరూ ఎగబడి చూస్తారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇండియా మరియు పాకిస్తాన్ ఫ్యాన్స్ కాకుండా ఇతర దేశాల ఫ్యాన్స్ కూడా ఎగబడి చూస్తారు. అయితే భద్రతా కారణాల దృశ్య… ఇండియా మరియు పాకిస్తాన్ జట్లు ద్వైపాక్షిక సిరీస్ లలో అస్సలు ఆడటంలేదు. కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే ఈ రెండు జట్లు ఆడుతున్నాయి. ఇక ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఈ ఏడాది ఇండియాలో జరగనుంది.

Advertisement

ఈ వన్డే ప్రపంచ కప్ లో భాగంగా.. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా ఓ మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 15వ తేదీన ఈ రెండు జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ రానా నవీద్ ఉల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇండియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి టీమిండియా కు… ఎక్కువగా ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ వస్తుంది అని తెలిపాడు ఈ పాక్ మాజీ క్రికెటర్ నవీద్.

Advertisement

అయితే… ఇండియాలో వాడితే… అక్కడి ముస్లిం జనాలు పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తారు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా హైదరాబాద్ మరియు అహ్మదాబాద్ ప్రాంతాలలో మ్యాచ్ జరిగితే కచ్చితంగా ఇండియన్ ముస్లిమ్స్… పాకిస్తాన్ జట్టుకు సపోర్ట్ చేస్తారని చెప్పుకొచ్చాడు. కాగా వన్డే ప్రపంచ కప్ 2023 మ్యాచ్లు అక్టోబర్ 5వ తేదీ నుంచి జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

Sangeetha: పెళ్లి త‌ర్వాత న‌ర‌కం చూశా.. భ‌ర్తను వదిలేద్దామనుకున్నా..!

భార్యకు భర్త.. టైం ఇవ్వకపోతే..భార్య ఇలాంటి పనులే చేస్తుంది !

Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?

Visitors Are Also Reading