Home » Malli Pelli: నరేష్ కోట్ల పెట్టుబడిపోయే.. చివరికి చివాట్లే మిగిలే..!!

Malli Pelli: నరేష్ కోట్ల పెట్టుబడిపోయే.. చివరికి చివాట్లే మిగిలే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు సీనియర్ నటుడు నరేష్. చాలామందికి ఈయన పేరు చెప్పగానే పవిత్ర లోకేష్ మాత్రమే గుర్తుకువస్తుంది. నరేష్ తో చాలా సన్నిహితంగా ఉంటూ ఫేమస్ అయ్యారు నరేష్ పవిత్ర లోకేష్. ఈ విధంగా వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. ఇద్దరు కలిసి సినిమాలు,షికార్లు, లొకేషన్స్ తిరగడం వంటివి చేస్తుంటారు. ఈ క్రమంలోనే నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి ఒక హోటల్లో వీరిద్దరిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకొని రచ్చ చేసింది. దీంతో వీరి విషయం బయటకు వచ్చేసింది.

Advertisement

అయితే తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ మళ్లీ పెళ్లి అనే సినిమా కి కోట్లు ఖర్చుపెట్టి తీశారు. వీరిద్దరి బయోపిక్ ని చాలా అడ్డదిడ్డంగా ఓల్డ్ రొ*న్స్ తో నింపి చిత్రాన్ని తెరకెక్కించారు.వారి యొక్క రియల్ లైఫ్ లో జరుగుతున్నటువంటి గొడవను రీల్ లైఫ్ ద్వారా జనాలకు చూపించే ప్రయత్నం చేశారు. మళ్లీ పెళ్లి సినిమా తీసి దీనికి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసుకున్నాడు. కొన్ని కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెట్టాడు. ఎన్నో వివాదాల మధ్య సినిమాను విడుదల కూడా చేసేసాడు. కట్ చేస్తే.

Advertisement

ఎంతో కంటెంట్ ఉన్న సినిమాలను కూడా జనాలు యాక్సెప్ట్ చేయడం లేదు. ఈ తరుణంలో వీరి లవ్ స్టోరీ ని పెట్టి సినిమా తీస్తే థియేటర్ల వైపు ఎవరు వస్తారు. వీరికి బయట ఉన్నటువంటి క్రేజ్ తో జనాలు థియేటర్లకు వస్తారని భావించాడు. కానీ మొదటి రోజే ఈ సినిమా చూడటానికి జనాలు రాకపోవడంతో పెట్టిన డబ్బులు కనీసం కూడా రాక నష్టపోయాడు. చివరికి సినిమా చూసిన కొంత మంది జనాలతో చివాట్లు కూడా తిన్నాడు. ఏం సినిమా బాబు ఇది ఇంత ముదురు ప్రేమకు అంత బడ్జెట్ పెట్టడం అవసరమా అంటూ కామెంట్స్ పెట్టారు.

మరికొన్ని ముఖ్య వార్తలు:

Visitors Are Also Reading