Home » ఆ విషయంలో పవన్ కోపానికి గురయ్యాడా..? ఆ వెబ్ సైట్స్, ట్విట్టర్ అకౌంట్స్ పై చర్యలు..!

ఆ విషయంలో పవన్ కోపానికి గురయ్యాడా..? ఆ వెబ్ సైట్స్, ట్విట్టర్ అకౌంట్స్ పై చర్యలు..!

by Anji
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే దాదాపు తెలియని వారు ఎవ్వరు ఉండరు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కూడా ఈ పేరు ఓ బ్రాండ్ అనే చెప్పాలి. ఈయన సినిమాల నుంచి మొదలు రాజకీయాల వరకు అన్ని చాలా డిఫరెంట్ గానే ఉంటాయి. ఇలా అందరూ హీరోల అభిమానులు అందరూ ఈయనకు అభిమానిగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గురించి ఈ మధ్యకాలంలో ఓ దుష్ప్రచారం జరుగుతుందట. దీనిపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్టు సమాచారం. అసలు పవన్ కళ్యాణ్ పై దుష్ప్రచారం చేసినవారు ఎవ్వరు..? వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్  తన మూడో భార్య అన్నా లెజ్నేవాతో విడిపోతున్నారని రకరకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్రంగా స్పందించినటువంటి జనసేన పార్టీ రూమర్స్ చెక్ పెట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే కొందరూ రాజకీయంగా లబ్ధిపొందడం కోసం పని గట్టుకొని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని.. అలాంటి వార్తలు రాసింది ఎవరైనా బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తామని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.

Advertisement

అలాంటి వ్యక్తులు, సంస్థలపై   కేసులను నమోదు చేస్తామని జనసేన పార్టీ ఓ లెటర్ విడుదల చేసింది. ఈ మధ్యకాలంలో నిహారిక తన భర్త చైతన్యతో విడిపోతున్నట్టు ప్రకటించింది. ఇది మరువకముందే పవన్ కళ్యాణ్ దంపతులు కూడా విడిపోతున్నట్టు ప్రకటించింది. ఇది మరువక ముందే పవన్ కళ్యాణ్ దంపతులు కూడా విడిపోతున్నట్టు వార్తలు రావడం చాలా బాధకరంగా పరిగణించింది జనసేన టీమ్. ఇక న్యూస్ ని సర్క్యూలేట్ చేస్తున్న వారిపై చట్టరిత్యా చర్యలు తీసుంటామని హెచ్చరించారు. ఇక ఈ విషయంలో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మహేష్ మూవీ కోసం ప్రత్యేక సెట్.. యాక్షన్ సీన్స్ కోసమేనా..?

మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ.. అతను ఎవరో తెలుసా ?

మరోసారి వివాదంలో చిక్కుకున్న నయనతార దంపతులు..! ఉమ్మడి ఆస్తులు కాజేసారంటూ వారిపై కేసు నమోదు

Visitors Are Also Reading