Home » పర్సులో వీటిని పెట్టుకుంటే… ఎల్లప్పుడూ అదృష్టం మీ వెంటే ఉంటుంది…!

పర్సులో వీటిని పెట్టుకుంటే… ఎల్లప్పుడూ అదృష్టం మీ వెంటే ఉంటుంది…!

by Bunty
Ad

అదృష్టం అనేది జీవితంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ, చాలామంది అదృష్టం వారికి కలిసి రాదని…ఎప్పుడూ దురదృష్టం వెంటాడుతూనే ఉంటుందని బాధపడుతుంటారు. తమ దురదృష్టానికి వారే కారణమని కాలం గడుపుతూ ఉంటారు. అయితే అలాంటివారు కొన్ని సూచనలు పాటించినట్లయితే వారికి అదృష్టం ఎప్పుడు తోకల వెంటే ఉంటుంది. మరి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం… ఒక రావి ఆకుని తీసుకొని శుభ్రంగా కడిగి పర్సులో పెట్టుకోవాలి. దీంతో అదృష్టం కలిసి వస్తుంది.

Advertisement

అంతేకాదు పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. దేవాలయాలకు వెళ్ళినప్పుడు బియ్యం గింజలను లక్ష్మీదేవికి సమర్పించడం ఆచారంగా ఉంది. అదేవిధంగా పర్సులో కొన్ని బియ్యం గింజలను ఎల్లప్పుడూ పెట్టుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఒక 20 రూపాయల నోటు, రెండు రూపాయల నోట్లు కలిపి సిల్వర్ పేపర్లో చుట్టి పర్సులో పెట్టుకోవాలి. దీంతో అదృష్టం కలిసి వస్తుంది. అలా చెసిన డబ్బులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. శేషతల్పంపై పడుకున్న విష్ణు పాదాలను నోక్కుతున్న లక్ష్మీదేవి శిల్పాలను ఎల్లప్పుడూ దగ్గర పెట్టుకోవాలి. దీనివల్ల కూడా అదృష్టం కలిసి వచ్చి అనుకున్న పనులు త్వరగా జరుగుతాయి. తెల్లని గులకరాళ్ళను పర్సులో పెట్టుకున్న అదృష్టం కలిసి వస్తుంది.

Advertisement

చిన్నపాటి కొబ్బరికాయలతో ఇంట్లో పూజ చేసిన తర్వాత వాటిని పగలగొట్టి ఆ ముక్కలను పర్సులో పెట్టుకోవాలి. పసుపు రంగులో చిన్నగా ఉండేటువంటి గవ్వలను లక్ష్మీ గవ్వలని అంటూ ఉంటారు. వీటిని కూడా దగ్గర పెట్టుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న పనులు జరుగుతాయి. తామర పువ్వు విత్తనాలను దగ్గర పెట్టుకుంటే మానసికంగా ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మంత్రించిన శ్రీ యంత్రాన్ని పర్సులో పెట్టుకోవడం వల్ల ధనం బాగా వస్తుంది. గోమతి చెక్క అని పిలవబడే ప్రత్యేకమైన శంకులను దగ్గర పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

7G బృందావన కాలనీ.. హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

బిచ్చగాళ్ళు మీకు ఎదురు వస్తున్నారా.. అయితే మీరు ఎంతో అదృష్టవంతులు..!

గ్రాండ్ గా SRH కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ పెళ్లి…ఫోటోలు వైరల్

Visitors Are Also Reading