అక్కినేని నాగచైతన్య మాజీ భార్య, ప్రస్తుత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు ఉండరు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ… ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అంతేకాదు ఏం మాయ చేసావే సినిమాతో తన లైఫ్ పార్టనర్ ను కూడా సెట్ చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది హీరోయిన్ సమంత.
Advertisement
అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల 2021 సంవత్సరం డిసెంబర్ మాసంలో నాగచైతన్య మరియు సమంత విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇది ఇలా ఉండగా అక్కినేని నాగచైతన్యను ప్రేమించడం కంటే ముందే హీరో సిద్ధార్థ్ ను సమంత ప్రేమించిందని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు సమంత చాలా కష్టాలు పడిందట.
Advertisement
అదే సమయంలో గౌతమ్ మీనన్… ఏ మాయ చేసావే సినిమాతో సమంతకు హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలో కూడా సమంతకు చాన్స్ ఇచ్చాడట గౌతమ్ మీనన్. ఇలాంటి తరుణంలోనే గౌతమ్ మీనన్ మరియు సమంత మధ్య రిలేషన్షిప్ పెరిగిందట. ఇందులో భాగంగానే వీరిద్దరూ ఓ రోజు హోటల్ కు వెళ్లడం కూడా జరిగిందట. ఈ నేపథ్యంలోనే వీరిద్దరిని గౌతమ్ మీనన్ భార్య దారుణంగా కొట్టిందట. దీంతో అప్పటినుంచి సమంత మరియు గౌతమ్ మీనన్ తమ రిలేషన్షిప్ కు బ్రేకప్ చెప్పేసారట. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో వైరల్ గా మారింది. అయితే ఇందులో వాస్తవం ఎంత మేరకు ఉందో తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
Chiranjeevi : “భోళా శంకర్” నిర్మాతకు చిరంజీవి భారీ సాయం ?
Big Boss 7 : నాగార్జున బిగ్ బాస్ 7 రెమ్యూనరేషన్ 200 కోట్లు ?
ఆ స్టార్ హీరో కోసం 6 రోజులు అన్నం మానేసిన శ్రీదేవి…?