Home » ఈ రెండు వస్తువుల వల్ల మీ ఇంట్లో ఆదాయం పెరుగుతుంది.. డబ్బే డబ్బు.. !

ఈ రెండు వస్తువుల వల్ల మీ ఇంట్లో ఆదాయం పెరుగుతుంది.. డబ్బే డబ్బు.. !

by Anji
Ad

సాధారణంగా ఎవరైనా జీవితంలో డబ్బు, సంతోషం కోసం కష్టపడి పని చేస్తుంటారు. కష్టపడేవారి జీవితంలో సుఖ, సంతోషాలు తప్పకుండా ఉంటాయి. సుఖవంతమైన జీవితం కోసం వాస్తుశాస్త్రం కొన్ని సులభతరమైన చర్యలను వివరించింది. వీటిని పాటించినట్టయితే ఏ వ్యక్తి అయినా ధనవంతుడు అవ్వడానికి ఎంతో సమయం పట్టదు. ప్రతీ వ్యక్తి సొంత ఇల్లు అందంగా కనిపించాలని కోరుకుంటాడు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. అందంగా కనిపించడం కోసం పలు వస్తువులతో అలంకరిస్తారు. ఇంట్లో అందమైన పూల మొక్కలను నాటితే పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. ఇంట్లో నాటిన మొక్కలు ప్రతికూల శక్తిని నాశనం చేస్తాయి. ఇంటి మెయిన్ డోర్, కిటికీ దగ్గర అందమైన, సువాసన గల మొక్కలను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. 

Advertisement

అదేవిధంగా ఇలాంటి మొక్కలు వ్యక్తి పురోగతికి అడ్డంకిని తొలగిస్తాయి. గులాబీ, బంతి పువ్వు, మల్లె, చంపా మొక్కలు నాటడం శుభపరిణామంగా భావిస్తుంటారు. ఈ పూల మొక్కలు నాటడంతో వారి మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అదృష్టం కూడా వరిస్తుంది. ప్రధానంగా ఇంట్లో తులసి, అరటి మొక్కలు నాటడం శుభప్రదమని వాస్తులు నిపుణులు సూచిస్తున్నారు. లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. అయితే అరటి మొక్క ఇంట్లో ఉండడం మంచిది కాదని కొందరూ పేర్కొంటుంటారు. కానీ వాస్తవానికి అరటిమొక్కలో విష్ణువు ఉంటాడనే విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఇంట్లో తులసి,  అరటి మొక్కలను నాటడం వల్ల లక్ష్మీ, విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ఈ మొక్కలను నాటి, వాటిని సంరక్షించడం ద్వారా భగవంతుడి అనుగ్రహం మీపై ఉంటుంది.  

Advertisement

Also Read :  జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడకూడదని చంద్రబాబు ఒట్టు… సంచలన విషయాలు బయటపెట్టిన వంశీ..?

Manam News

అలాగే క్రిస్టల్ బాల్ కూడా వాస్తులో శుభప్రదంగా పరిగణించబడుతుంది. అదృష్టాన్ని తీసుకురావడానికి సహజ కాంతి, గాలి కలగలిసిన చోట క్రిస్టల్ బాల్ ఉంచాలి. ఇలా చేయడం ద్వారా చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి నశిస్తుంది. దీని కారణంగా ఇంట్లో మంచి, సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆ ఇంట్లోని వారి కెరీర్ లో ఏదైనా మంచి పని చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇంటి ఈశాన్య మూల శివుని స్థానంగా పరిగణించబడుతుంది. అలాంటి పరిస్థితిలో ఈ ప్రదేశంలో నీటిని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం.. ఈశాన్య మూలలో ఇంటి పై కప్పుపై మట్టి కుండలో నింపిన నీటిని ఉంచడం వల్ల ఆర్థిక స్థితి బలబడుతుంది. ఈ కంటైనర్ లో నీటిని పకుల కోసం ఉండాలి. మీరు పరిష్కారం చేసిన రోజు నుంచి మీ అదృష్టం మారుతుంది. ఇంట్లో డబ్బు రాక పెరుగుతుందని నమ్ముతుంటారు. 

Also Read :  ఆ హీరోయిన్ తో SR:ఎన్టీఆర్ పెళ్లి పీటల దాకా వెళ్లి ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading