Home » ఆ హీరో చనిపోవడం గురించి భూమిక కామెంట్స్ వైరల్..!

ఆ హీరో చనిపోవడం గురించి భూమిక కామెంట్స్ వైరల్..!

by Anji
Ad

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైనటువంటి భూమికా చావ్లా  ప్రస్తుతం అక్క, వదిన తరహా పాత్రల్లో  నటిస్తూ అభిమానులకు దగ్గర అవుతున్నారు. భూమిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించింది. సోషల్ మీడియాలో అవి తెగ వైరల్ అవుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం గురించి భూమిక కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చాలా మంచి వ్యక్తి అని పేర్కొన్నారు.  

Also Read :  బాలకృష్ణ సినిమా కోసం తన ఇంటిని ఇచ్చిన చిరంజీవి.. ఏ సినిమా కోసం అంటే ?

Advertisement

సుశాంత్ తో మూవీ షూట్ లో పాల్గొనే సమయంలో కొన్ని సన్నివేశాల షూట్ రాంచీలో జరిగిందని తెలిపారు. సెట్ లో సుశాంత్ తన లైఫ్ గురించి పలు విషయాల గురించి మాట్లాడేవాడని చెప్పుకొచ్చారు భూమిక. సుశాంత్ మాటలను తాను వింటూ కూర్చునే దానినని ఆమె కామెంట్స్ చేశారు. సుశాంత్ మరణ వార్త విన్న సమయంలో తాను ముంబైలో లేను అని ఆ వార్తను నేను నమ్మలేకపోయానని చెప్పుకొచ్చారు. సుశాంత్ మరణ విన్న తరువాత నేను కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని తెలిపారు. ఎం.ఎస్. ధోని ది అన్ టోల్డ్ స్టోరీ సినిమాలో సుశాంత్ అక్క పాత్రలో భూమిక నటించారు. 

Advertisement

Also Read :  “సౌర్యం” మూవీలో అనిల్ రావిపూడికి అవమానం.. టైటిల్స్ లో పేరు లేదంటూ..!!

Manam News

ఈ మూవీ కమర్షియల్ కూడా సక్సెస్ సాధించిందనే విషయం తెలిసిందే. సుశాంత్ మరణానికి సంబంధించి ఇప్పటికీ అసలు కారణాలు వెలుగులోకి రాలేదు. భూమిక తెలుగు సినిమాల్లో బిజీ కావాలని మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. ఆమె కెరీర్ ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. భూమిక ఖాతాలో చాలా ఎక్కువ సంఖ్యలో ఇండస్ట్రీ హిట్ ఉన్నా ఆమె ఎక్కువ కాలం సినీ కెరీర్ కొనసాగించలేకపోయారు.  రెండో ఇన్నింగ్స్ లో అయినా ఆమె కోరుకున్న విజయాలు దక్కాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. కెరీర్ విషయంలో భూమిక ఆచితూచి అడుగులు వేస్తున్న విషయం విధితమే. 

Also Read :  అఖిల్ మూవీలో చెర్రీ.. టీజర్ చూపించింది అదేనా ?

Visitors Are Also Reading