Home » “సౌర్యం” మూవీలో అనిల్ రావిపూడికి అవమానం.. టైటిల్స్ లో పేరు లేదంటూ..!!

“సౌర్యం” మూవీలో అనిల్ రావిపూడికి అవమానం.. టైటిల్స్ లో పేరు లేదంటూ..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా పేరుపొందిన అనిల్ రావిపూడి అంటే తెలియని వారు ఉండరు. ఆయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు అందించి మంచి గుర్తింపు సాధించారు. అలాంటి అనిల్ రావిపూడికి ఆ చిత్రం ద్వారా చాలా అవమానం జరిగిందట. సినిమా కోసం ఎంత కష్టపడ్డా పేరు లేకుండా పోయిందని తెలుస్తోంది.. ఇంతకీ ఆయనకి జరిగిన అవమానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఆయన కెరియర్ మొదట్లో సినిమాలకి రైటర్ గా పని చేశారు. ముఖ్యంగా శౌర్యం సినిమాకి మంచి డైలాగ్స్ అందించారు అనిల్ రావిపూడి..

also read:ఒక‌ప్పుడు కోట్లు సంపాదించిన ష‌కీలా…ఇప్పుడు ఎలాంటి ప‌రిస్థితిలో ఉందో తెలుసా..?

Advertisement

అయినా టైటిల్స్ లో ఆయన పేరు మాత్రం వేయలేదట. ఎందుకంటే చాలా డైలాగ్స్ అనిల్ రాసినప్పటికీ కొన్ని డైలాగ్స్ ని డైరెక్టర్ శివ ఇప్పుడు టాప్ రైటర్ గా గుర్తింపు పొందిన ఎం రత్నం గారితో రాయించారట. దీనివల్ల రావిపూడి పేరును పక్కనపెట్టి రత్నం పేరుని వేశారని తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాత వీళ్ళ కాంబినేషన్లోనే వచ్చిన శంఖం మూవీకి డైలాగ్ రైటర్ గా అనిల్ రావిపూడి పేరు పడింది.

Advertisement

also read:విజ‌య నిర్మ‌ల కాకుండా ఆ స్టార్ హీరోయిన్ పై కూడా కృష్ణ మ‌న‌సుపారేసుకున్నారా..? ఆమె ఎవ‌రంటే..?

అయితే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం విపరీతంగా ప్లాప్ అయింది. అప్పటినుంచి అనిల్ రాయపూడి చాలా సినిమాలకి రైటర్ గా చేసినప్పటికీ సరైన హిట్ అవలేదు. ఇక ఆయన దర్శకుడిగా మారి పటాస్ అనే సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమానే ఆయనకు డైరెక్టర్ గా కూడా గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం ఆయన బాలకృష్ణతో ఒక చిత్రాన్ని చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

also read:బాలకృష్ణ సినిమా కోసం తన ఇంటిని ఇచ్చిన చిరంజీవి.. ఏ సినిమా కోసం అంటే ?

Visitors Are Also Reading