Home » జగన్ కు బాలయ్య మాస్ వార్నింగ్… సైకో ప్రభుత్వానికి చమరగీతం పాడాలని పిలుపు…

జగన్ కు బాలయ్య మాస్ వార్నింగ్… సైకో ప్రభుత్వానికి చమరగీతం పాడాలని పిలుపు…

by Bunty
Ad

జగన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. రాష్ట్రంలో చెత్త ప్రభుత్వం అధికారంలో ఉందని ఆయన మండిపడ్డారు. లక్షల కోట్ల అప్పులు చేసిన, ఆ నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదన్నారు బాలయ్య. ఏపీలో డ్రగ్, ల్యాండ్ మాఫియాలు పెరిగిపోయాయి అని ఆయన ఫైర్ అయ్యారుn జనం పై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించిన బాలకృష్ణ రాష్ట్ర ప్రభుత్వానిది సైకో మనస్తత్వంగా కామెంట్స్ చేశారు.

READ ALSO :  AdiPurush : హనుమాన్ జయంతి స్పెషల్… ‘ఆది పురుష్’ నుంచి కొత్త పోస్టర్…

Advertisement

తాను సైకాలజీ చదవకపోయినా, తనను మించిన సైక్రియాట్రిస్ట్ లేరన్నారు బాలకృష్ణ. వైసిపి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని ఆరోపించారు బాలకృష్ణ. పెద్ద సంఖ్యలో సలహాదారులను పెట్టుకున్న, వాళ్ళ సలహాలను వినే పరిస్థితిలో సీఎం జగన్ లేరన్నారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం పరిధిలో నారా లోకేష్ యువగలం పాదయాత్రలో బాలయ్య పాల్గొన్నారు. టిడిపి నేతలతో పాటు పాదయాత్రలో కలిసి నడిచారు.

Advertisement

READ ALSO : కిచ్చా సుదీప్ పై ప్రకాష్ షాకింగ్ కామెంట్స్… బిజెపికి మద్దతు ఇవ్వడం ఏంటి..?

Google వార్తలు

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, జనం అంటే జగన్ కు కక్ష. అదోరకం సైకోతత్వం అన్నారు బాలయ్య. రాష్ట్రంలో ఎవరూ లేకుండా చేయాలన్నది వైఎస్సార్సీపి కుట్ర అన్నారు. తాను సైకాలజీ చదవలేదు కానీ, తాను పెద్ద సైకాలజిస్ట్ అంటూ కామెంట్ చేశారు. కులాల ఉచ్చులో పడొద్దని టిడిపిని గెలిపించుకుందాం, లేకుంటే ఓటే వేటు అవుతుందన్నారు. టిడిపి హయాంలో కఠిన టిడ్కో ఇల్లు జనాలకు ఇవ్వలేదని… ఇప్పుడు ఇచ్చినా తీసుకోవద్దన్నారు.

READ ALSO :  IPL 2023 : అయ్యో కేన్ మామ…క్రికెట్ మొత్తానికి దూరం కాబోతున్నాడా ?

Visitors Are Also Reading