Home » గురు సంచారం వల్ల ఈ 5 రాశుల వారు పట్టిందల్లా బంగారమే..! 

గురు సంచారం వల్ల ఈ 5 రాశుల వారు పట్టిందల్లా బంగారమే..! 

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా గురుడి సంచారం వల్ల రకరకాల ఫలితాలుంటాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి గురు గ్రహ సంచారం జరుగబోతుంది. ఏప్రిల్ 22వ తేదీ నుంచి 5 రాశుల వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. అయితే  ఈ 5 రాశులు వారు ఎవరెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

మిథున రాశి :

ఈ రాశి వారికి 11వ స్థానంలో గురుడు ఉన్నాడు. ఫైనాన్షియల్ పరంగా మంచి పొజిషన్ లో ఉంటారు. మొండి బాకీలు పొందుతారు. వివాహ, శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటిని నిర్మించుకుంటారు. బంధువులు, స్నేహితుల సహకారంతో కొన్ని పనులను చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు. ఈ రాశికి గురు గ్రహం జీవితంలో ఎప్పుడూ లేని విధంగా శుభఫలితాలను పొందుతారు. 

సింహ :

ఈ రాశి వారికి 9వ స్థానంలో గురుడు ఉన్నాడు. తల్లి తరపున డబ్బులు వచ్చే అవకాశం ఉంది. తండ్రి సపోర్టు ఉంటుంది. ఉద్యోగులకు శుభఫలితాలు కలుగనున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు. మంచి పేరు సంపాదిస్తారు. మంచి పేరు సంపాదిస్తారు. సింహ రాశి వారికి గురు సంచారం వల్ల అంతా మంచి జరుగుతుంది. 

తుల రాశి :

Advertisement

ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆగిపోయిన సంబంధాలు కుదురుతాయి. ఫైనాన్షియల్ పరంగా మంచి పొజిషన్ లో ఉంటారు. ఏప్రిల్ నెలలో 5 రాశుల వారికి మంచి జరుగనుంది. ఈ 5 రాశుల స్త్రీలకు ఉద్యోగం చేయాలనే ఆలోచన కలుగుతుంది. కుటుంబాన్ని చక్కగా నడిపిస్తూ.. సొంత బిజినెస్ ని ప్రారంభం చేస్తారు. 

ధనస్సు :

ధనస్సు రాశి వారికి 5వ స్థానం గురుడు ఉన్నాడు. వీరికి కూడా మంచి శుభ ఫలితాలుంటాయి. ధనస్సు రాశి వారికి సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికపరంగా నిలదొక్కుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినిమా వాళ్లకు శుభఫలితాలు కలుగనున్నాయి. శ్రమిస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. 

మీన :

ఈ రాశి వారికి రెండో స్థానంలో గురుడు మారాడు. ఏప్రిల్ 22 నుంచి మారడంతో మీనరాశి వారికి శుభఫలితాలు కలుగుతాయి. వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వివాహం ఆగిపోయిన వారికి ఈ మాసంలో తప్పకుండా పెళ్లి జరుగుతుంది. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. గురు గ్రహ సంచారం వల్ల ఈ రాశి వారికి అంతా మంచే జరుగుతుంది. 

Visitors Are Also Reading