Home » అబ్దుల్: సాయి ధరంతేజ్ ని కాపాడినందుకే ఉద్యోగం పోయింది..ఎంత టార్చర్ అంటే..!!

అబ్దుల్: సాయి ధరంతేజ్ ని కాపాడినందుకే ఉద్యోగం పోయింది..ఎంత టార్చర్ అంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరంతేజ్ ఆ మధ్యకాలంలో బైక్ యాక్సిడెంట్ వల్ల ప్రాణాపాయస్థితి నుండి బయటపడి కోలుకున్నాడు. ప్రస్తుతం ఆయన విరూపాక్ష సినిమాతో మన ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్నాడని చెప్పవచ్చు. అలాంటి సాయి ధరమ్ తేజ్ మళ్లీ కోలుకోవడానికి ప్రధాన కారణం ఒక వ్యక్తి అని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి.. మరి ఆయనెవరు పూర్తి వివరాలు చూద్దామా..

also read:శ్రీముఖి అలాంటి సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకోవడానికి కారణం రష్మీనా..?

Advertisement

 

వైవిద్యమైన సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన విరూపాక్ష మూవీ సాయి ధరంతేజ్ ని మరో మెట్టెక్కించింది అని చెప్పవచ్చు. మొదటిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తేజు కాంబోలో సముద్రఖని డైరెక్షన్లో ఈ మూవీ వచ్చింది. ఇదిలా ఉండగా విరూపాక్ష మూవీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ తన బైక్ ప్రమాదం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. నేను ప్రమాదానికి గురైనప్పుడు ఆస్పత్రికి చేరేలా చేసిన సయ్యద్ అబ్దుల్ ని గుర్తు చేసుకున్నారు. తాను చేసిన సహాయం డబ్బుతో వెలకట్టలేనిదని, తనకు నా ఫోన్ నెంబర్ ఇచ్చానని ఎలాంటి సహాయం కావాలన్నా ఒక అన్నయ్యలా ఆదుకుంటానని చెప్పానని అన్నారు.

Advertisement

also read:ప్రెస్ మీట్ లో తిక్క ప్ర‌శ్న‌వేసిన రిపోర్ట‌ర్…దిమ్మ‌తిరిగిపోయే స‌మాధానం ఇచ్చిన డింపుల్..!

ఇదే విషయంపై అద్భుల్ తాజాగా మాట్లాడుతూ.. సాయి ధరంతేజ్ ని కాపాడిన తర్వాత తనను ఎవరూ కలవలేదని, నాకు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదని ఆయన చెప్పిన మాటలన్నీ అబద్ధాలే అంటూ వివరించాడు. అయితే కొంతమంది రాసిన ఫేక్ న్యూస్ వల్ల నేను అనేక ఇబ్బందులు పడ్డానని, సీఎంఆర్ లో పనిచేసేవాన్ని నాకు సాయి ధరంతేజ్ లక్షల రూపాయలు ఇచ్చారని ఫేక్ న్యూస్ వల్ల మా కొలీగ్స్ చాలామంది జాక్పాట్ కొట్టావ్ అంటూ టార్చర్ పెట్టారు. దీంతో నేను ఆ జాబ్ మానేశానని తెలియజేశారు. విరూపాక్ష మూవీ చూసానని చాలా బాగుందని అన్నారు అబ్దుల్.

also read:Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

Visitors Are Also Reading