Home » భర్త, ఇద్దరు పిల్లలు… సంతోషంగా ఉంటోంది.. షాకింగ్ నిర్ణయంతో ఇలా…?

భర్త, ఇద్దరు పిల్లలు… సంతోషంగా ఉంటోంది.. షాకింగ్ నిర్ణయంతో ఇలా…?

by Sravya
Ad

ప్రతి ఒక్కరూ పెళ్లి అయిన తర్వాత వారి జీవితం బాగుండాలని అనుకుంటారు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. తాజాగా, ఒక ఆమె విషయంలో కూడా ఒక పెద్ద సంఘటన చోటుచేసుకుంది. ఈమె పేరు స్వాతి. ఈమె వయసు 47 చాలా ఏళ్ల కిందటే పెళ్లి అయింది.

Advertisement

పెళ్లి అయిన కొంతకాలానికి ఇద్దరు కొడుకులు పుట్టారు. భర్త ప్రభుత్వ ఉద్యోగి దాంతో ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా లేవు. స్వాతి కూడా ఉన్నత చదువులు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంతా బాగానే ఉందనుకున్నప్పుడు స్వాతి ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

Advertisement

ఆమె ఇలా చేయడంతో భర్త పిల్లలు కూడా షాక్ అవుతున్నారు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామంలో ధనుంజయ స్వాతి దంపతులు ఉంటున్నారు. స్వాతి ఉన్నత విద్యల్ని అభ్యసించాలని అనుకున్నారు. చదువుకోడానికి ఆరోగ్యం సహకరించలేదు కళ్ళు సరిగ్గా కనపడకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. బుధవారం భర్త ఉద్యోగానికి పిల్లలు స్కూల్ కి వెళ్లడంతో మంచి సమయం ఇదే అనుకుని ఫ్యాన్ కి ఆమె ఉ**రి వేసుకుని ఆత్మ$$త్య చేసుకుంది. భర్త ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు. వెంటనే ఇంటికి వచ్చి చూశారు. ఫ్యాన్ కి వేలాడుతూ ఆమె కనపడ్డారు. భార్యని ఇలా చూసి ధనుంజయ్ గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆమె కుటుంబ సభ్యులకి సమాచారాన్ని ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading