Telugu News » Blog » జబర్దస్త్ కొత్త యాంకర్ ఎవరు.. ఆమె రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్..!!

జబర్దస్త్ కొత్త యాంకర్ ఎవరు.. ఆమె రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

జబర్దస్త్ కామెడీ షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ షో ఇప్పటికే ఎంతోమందిని అలరించి ఒక ప్రత్యేక గుర్తింపు సాధించింది. మొదట యాంకర్ గా అనసూయ వచ్చింది. దీని తర్వాత రష్మీ చేసింది.ఇక యాంకర్ అనసూయ ఏవో కారణాలతో జబర్దస్త్ ను వదిలి వెళ్ళింది. ఆ తర్వాత రష్మీ కొద్దిరోజులు నడిపించి ఆమె కూడా వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే మరో కొత్త యాంకర్ వచ్చింది. దీనికి సంబంధించి ప్రోమో కూడా విడుదలైంది. ఈ ప్రోమోలో కొత్త యాంకర్ సౌమ్యా రావు దర్శనమిచ్చింది.

Advertisement

ALSO READ;స్టార్ హీరో విక్ర‌మ్‌కి గోల్డెన్ వీసా.. అయితే న‌టి పూర్ణ‌కి సంబంధం ఏంటీ ?

ఈ ముద్దుగుమ్మ అప్పట్లో సీరియల్స్ లో నటించేది. అప్పటి నటి ఇప్పుడు యాంకర్ గా మారింది. దీంతో ఈ యాంకర్ ఎవరబ్బా అంటూ నెటిజన్స్ చాలా సెర్చ్ చేస్తున్నారు.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. సౌమ్యారావు ఓ కన్నడ అమ్మాయి.ఈ అమ్మాయి ఈటీవీలో వచ్చే శ్రీమంతుడు సీరియల్ తో పాపులర్ అయింది. తాజాగా కామెడీ షోలో జబర్దస్త్ కొత్త యాంకర్ గా రెమ్యూనరేషన్ ఎంత అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం సౌమ్యరావుకు దాదాపుగా 60 వేలకు పైగానే రెమ్యూనరేషన్ ఇస్తున్నారట.

Advertisement

ఆమె పర్ఫామెన్స్,మాట, ఆకట్టుకునే తీరును బట్టి ఇంకా పెంచుతామని హామీ కూడా ఇచ్చారట నిర్మాతలు. ఏది ఏమైనా ఈ యాంకర్ ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో ముందు ముందు తెలుస్తుంది. అయితే రష్మీకి గాని అనసూయ గాని ఈ పాపులర్ షో ద్వారానే పేరు ప్రఖ్యాతలు వచ్చాయని మనందరికీ తెలుసు. అంతకుముందు వీరు పెద్దగా ఎవరికి తెలియదు.జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యి సెలబ్రిటీలుగా మారారు.

Advertisement

ALSO READ;మహేష్‌ బాబు త‌న కెరీర్‌లో కేవ‌లం ఒక్క సినిమాకి మాత్ర‌మే మేక‌ప్ వేసుకోలేదు.. అది ఏ సినిమానో తెలుసా ?

You may also like