Home » 2024 సంవత్సరం ఏపీలో ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు…! వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!

2024 సంవత్సరం ఏపీలో ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు…! వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!

by Bunty
Ad

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి స్పెషల్ చెప్పాల్సిన పనిలేదు.   తెలుగు సినిమా ఇండస్ట్రీ నటీనటుల జాతకాలు వారి జీవితంలో జరగబోయే విశేషాలు చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. ఆయన ఇప్పటికే ఎంతోమంది హీరోల జాతకాల గురించి చెప్పారు. అందులో చాలా వరకు నిజమయ్యాయి. ఆయన మహేష్ బాబు కుటుంబంలో వరస మరణాలు సంభవిస్తాయని చెప్పింది నిజంగానే జరిగింది. దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

అయితే, ఈసారి సినిమా వాళ్ళను కాకుండా రాజకీయ నాయకుల గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆయన స్పందించి ప్రిడిక్షన్స్ చెప్పారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో 2024 లో ఒక ప్రధాన పార్టీ కనుమరుగవుతుందంటూ చెప్పారు. ఏక ఏలినాటి శని మొదలవుతుంది, ఏపీలో రాజకీయ నాయకుల భవిష్యత్తు మారిపోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

అయితే ఆ పార్టీ పేరు మాత్రం వేణు స్వామి చెప్పలేదు. దీంతో టీడీపీ పార్టీ గురించి వేణు స్వామి అని ఉంటారని నెటిజన్స్ పేర్కొంటున్నారు. కాగా ఇప్పటికే ఆగ్ర హీరోల గురించి మాట్లాడుతూ వైరల్ అయిన వేణు స్వామి ఇటీవల ప్రభాస్ పెళ్లి చేసుకుంటే మరో ఉదయ్ కిరణ్ అవుతాడు అంటూ మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి ఈయన చెప్పినట్టు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి  : బాలయ్య, పవన్‌ ఫ్యాన్స్‌ మధ్య ఫైట్..TDP లేకపోతే పవన్ అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయలేడంటూ !

Visitors Are Also Reading