Home » మొదటికొచ్చిన పంత్, ఊర్వశీ వ్యవహారం..!

మొదటికొచ్చిన పంత్, ఊర్వశీ వ్యవహారం..!

by Azhar
Ad

గత కొన్ని రోజులుగా భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అలాగే బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటేలా వ్యవహారం అనేది సోషల్ మీడియాలో పెద్ద చర్చగా అయితే మారిన విషయం తెలిసిందే. మొదట ఊర్వశీ రౌటేలా పంత్ పై ఏవో కామెంట్స్ చేయగా.. ఆ తర్వాత పంత్ కౌంటర్ ఇచ్చాడు. ఇలా కౌంటర్ కు ప్రతో కౌంటర్ అనేది నడుస్తూ వచ్చింది. ఆ తర్వాత ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ మధ్యలో ఊర్వశీ రౌటేలా కనిపించింది.

Advertisement

ఆమె పంత్ కోసమే అక్కడికి వచ్చింది అనుకున్నా.. సోషల్ మీడియాలో పాక్ ప్లేయర్ వీడియో పోస్ట్ చేసింది. ఇక ఈ వ్యవహారం ఇలా వెళ్తుంటే తాజాగా నిన్న ఊర్వశీ రౌటేలాను పంత్ గురించి ప్రశ్నించగా.. క్షమాపణలు చెప్పింది. ఇక ఈ సారీ అనేది ఊర్వశీ రౌటేలా పంత్ కే చెప్పింది అనే ప్రచారం ఊపు అందుకుంది. అయితే ఈ వాగ్వాదం ఇక్కడితో ముగుస్తుంది అని అందరూ అనుకున్నారు.

Advertisement

కానీ మళ్ళీ తాజాగా ఊర్వశీ రౌటేలా చేసిన కామెంట్స్ తో ఈ వ్యవహారం మొదటికి వచ్చి కూర్చుకుంది. నేను సారీ చెప్పిందిహ్ పంత్ కు కాదు అని పేర్కొంది. తన సోషల్ మీడియాలో.. ప్రస్తుతం కొన్ని న్యూస్ ఆర్టికల్స్, మీమ్ పేజీల అడ్మిన్స్,.. టీవీలో వచ్చే షో ల కంటే ఎక్కువ డ్రామా చేస్తున్నారు. నేను చెప్పిన క్షమాపణలు చెప్పింది నా ఫ్యాన్స్ కోసం.. నాకు కావాల్సిన వారికి.. అంతే, ఇనాక్ ఎక్కువ ఏం లేదు..’అని పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి :

ప్రపంచ కప్ చర్చలోనే సంజూ లేడంట..!

జయవర్ధనే, జహీర్‌ఖాన్‌లకు కొత్త పదవులు ఇచ్చిన ముంబై..!

Visitors Are Also Reading