Home » వైసీపీకి పొంచి ఉన్న వేణుస్వామి ముప్పు..!

వైసీపీకి పొంచి ఉన్న వేణుస్వామి ముప్పు..!

by Sravanthi
Ad

వేణు స్వామి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. వేణు స్వామి సెలబ్రిటీల జాతకాలు చెప్తూ పాపులర్ అయిపోయారు. వేణు స్వామి చెప్పిన వందలో 99 జరగవు. ఆ ఒకటి కూడా దానంతట అదే జరుగుతుందని చాలామంది అంటూ ఉంటారు. రాజకీయ రంగంలో సినీ రంగంలో సెలబ్రిటీల వ్యక్తిగత జాతకాలు చెప్తూ తనను తాను ప్రమోట్ చేసుకుంటూ సెలబ్రిటీల జ్యోతిష్యుడుగా మారిపోయారు వేణు స్వామి. 2029 లో కూడా జగనే గెలుస్తాడని వేణు స్వామి అన్నారు. ఐపీఎల్ ఫైనల్ లో కావ్య మారన్ జాతకం ప్రకారం హైదరాబాద్ గెలుస్తుంది అని చెప్పారు.

Also read:

Advertisement

venuswamy

ఆ జట్టు ఓడిపోయింది కనీసం ఫైనల్లో గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. మూడు నెలల నుండి జగన్ గెలుస్తాడని చెప్తూ వస్తున్నారు. వైసీపీకి అనుబంధంగా పని చేసే యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలలో కూడా చెప్తున్నారు. జగన్ జాతకం బాగుందని 2024లో గెలవడంతో పాటుగా 2029 లో కూడా గెలుస్తారని చెప్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకో విజయాన్ని సాధిస్తారని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అన్నారు.

Advertisement

Also read:

venuswamy-and-jagan-mohan

Also read:

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ నోరు ఎత్తలేదు వేణు స్వామి. ఆ హీరో ఆ హీరోయిన్ చనిపోతారు అని చెప్తుంటే నీ చావు ఎప్పుడొస్తుందని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వేణు స్వామి చెప్పినట్లు జరగట్లేదని, SRH ఓడిపోయిందని దిగులుతో వైసీపీ శ్రేణులు ఉన్నారు మరో పక్క వైసీపీ శ్రేణులు వేణు స్వామి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading