Home » పాకిస్థాన్ పరువు తీసిన సెహ్వాగ్..!

పాకిస్థాన్ పరువు తీసిన సెహ్వాగ్..!

by Azhar
Ad
ఇండియా, పాకిస్థాన్ అంటే ఎప్పుడు ఓ హైహొల్టేజ్ విషమే అనేది తెలిసిందే. ఈ రెండు దేశాలు ఎక్కడ పోటీ పడ్డ కూడా ఫ్యానా విపరీతంగా చేసేస్తారు. అది క్రికెట్ అయిన సరే.. లేదంటే వేరే ఆటలు అయిన సరే. ఇక కొన్నిసార్లు సోషల్ మీడియాలో కూడా పోటీ పడుతుంటారు. రెండు దేశాలలో సెలబ్రెటీలు కానీ.. లేదంటే.. కొంత హై పొజిషన్ లో ఉన్న వ్యక్తులు కానీ ఒక్కరినొకరిని ట్రోల్ చేసుకుంటారు
ఇక ఇప్పుడు సెహ్వాగ్ కూడా అదే చేసాడు. ఈ భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్… సోషల్ మీడియాలో ఎప్పుడు చాల యాక్టివ్ గా ఉంటాడు. ప్రతి విషయంపై ఫన్నీగా స్పందించే సెహ్వాగ్.. ఎవరైనా ఇండియా గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం వారికీ గట్టి కౌంటర్ అనేది ఇస్తాడు. ఇక ఇప్పుడు కూడా అలాంటి పనే ఒక్కటి ఇప్పుడు సెహ్వాగ్ చేసాడు. అయితే ఓ పాకిస్థాన్ పొలిటీషియన్… తాజాగా జరిగిన కామన్వెల్త్ క్రీడలను ఉద్దేశించి ఓ ట్విట్ చేసాడు.
అందుకే పాక్ జావెలిన్ త్రోవర్ అర్షద్ నదీమ్.. 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసిరి బంగారు పథకం గెలుచుకోగా.. అతను ఇండియా జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా కంటే ఎక్కువ దూరం విసిరాడు అని… నీరజ్ రికార్డు బ్రేక్ చేసాడు.. ఇది గొప్ప రివెంజ్ అంటూ తెలిపాడు. కానీ ఇక్కడే అతను తప్పు చేసాడు. నీరజ్ చోప్రా పేరుకు బదులు ఆశిష్ నెహ్రా పేరును రాసుకొచ్చాడు. ఇక ఇది చూసిన సెహ్వాగ్.. లేదు ఇప్పుడు నెహ్రా యూకే పీఎం పదవికి పోటీ చేస్తున్నాడు అని సెటైర్ వేసాడు. ఇక ఇప్పుడు సెహ్వాగ్ ట్విట్ అనేది తెగ వైరల్ అవుతుంది.

Advertisement

Visitors Are Also Reading