Home » Samantha : కోట్లు పెట్టి.. హైదరాబాద్ లో మరో లగ్జరీ హౌస్ కొనేసిందిగా..?

Samantha : కోట్లు పెట్టి.. హైదరాబాద్ లో మరో లగ్జరీ హౌస్ కొనేసిందిగా..?

by Bunty
Ad

హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.  ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సమంత. ఆ సినిమా ఫెయిల్ అయినా….సమంత సినీ కెరీర్ ను మార్చిందనే చెప్పొచ్చు. చాలెంజింగ్, గ్లామర్ రోల్స్ లో నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది.

Read also : సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్..కేబినెట్ హోదాతో కీలక పదవి!!

Advertisement

సౌత్ లో సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే, సమంత తన మార్కెట్ ను పెంచిందన్న విషయం తెలిసిందే. ప్రతి సినిమాకు తన రెమ్యూనరేషన్ లో ఏమాత్రం రాజీపడటం లేదు. ఈ క్రమంలో సమంత ఆస్తి విలువ ఎంత? అనే అంశం చర్చలోకి వచ్చింది. 13 ఏళ్ల సినీ కెరీర్లో తనకంటూ సొంత ఆస్తిని బాగానే కూడా కట్టుకుంది.

Advertisement

READ ALSO : Adipurush Trailer : “ఆది పురుష్” ట్రైలర్ రిలీజ్…దుమ్ములేపిన ప్రభాస్‌

సమంత ప్రస్తుతం ఒక సినిమాకు రూ. 3 నుంచి రూ. 4 కోట్ల వరకు తీసుకుంటుంది. అయితే ప్రస్తుతం సామ్ కు సంబంధించి ఓ సూపర్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ బ్యూటీ తాజాగా హైదరాబాదులో మరో లగ్జరీ హౌస్ కొనుగోలు చేసింది. నానక్ రామాగూడాలోని జయభేరి ఆరెంజ్ కౌంటి గేటెడ్ కమ్యూనిటీలో కొనుగోలు చేసిందట. దాదాపు రూ. 7.8 కోట్లు పెట్టి ఈ డూప్లెక్స్ హౌస్ తీసుకుందని… ఇది 13, 14 అంతస్తులలో సుమారు 7,944 చదరపు అడుగులు ఉందని టాక్.

READ ALSO : KHUSHI : ఖుషి నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల… సమంత అదరగొట్టింది!

Visitors Are Also Reading