Home » అప్ప‌ట్లో యాద‌గిరి గుట్ట‌కు నిజాం న‌వాబు ఎంత విరాళ‌మిచ్చాడో తెలుసా?

అప్ప‌ట్లో యాద‌గిరి గుట్ట‌కు నిజాం న‌వాబు ఎంత విరాళ‌మిచ్చాడో తెలుసా?

by Azhar
Ad

యాదాద్రిగా ఆధునీక‌రించ‌బ‌డుతున్న యాద‌గిరి గుట్ట‌కు అప్ప‌ట్లో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 82825 రూపాయ‌లు విరాళంగా ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. గుట్ట‌కే కాదు భ‌ద్రాచ‌లం ఆల‌యానికి 50 వేల రూపాయ‌ల‌ను, 8000 రూపాయ‌లు తిరుప‌తి దేవాల‌యానికి విరాళ‌మిచ్చార‌ట‌!

Advertisement

Advertisement

ఇక నోబెల్ గ్ర‌హీత సివి రామ‌న్ కోరిక మేర‌కు ఇండియ‌న్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్ కు 1 ల‌క్ష రూపాయ‌లు, మ‌ద‌న మెహ‌న మాల‌వ్యా కోరిక మేర‌కు 10 ల‌క్ష‌ల రూపాయ‌లు బ‌నార‌స్ హిందూ యూనివ‌ర్సిటీకి, స‌ర్ స‌య్య‌ద్ అహ్మ‌ద్ ఖాన్ కోరిక మేర‌కు 5 ల‌క్ష‌ల రూపాయ‌లు అలీఘ‌డ్ ముస్లీం యూనివ‌ర్సిటీకి ఇచ్చార‌ట‌!

Visitors Are Also Reading