Home » అమలాపాల్ కి రజినీకాంత్ వార్నింగ్.. ఏం జరిగింది అంటే..?

అమలాపాల్ కి రజినీకాంత్ వార్నింగ్.. ఏం జరిగింది అంటే..?

by Sravya
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపుని తెచ్చుకున్నారు రజనీకాంత్. రజనీకాంత్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఈ వయసులో కూడా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమా అదిరిపోయింది. ప్రేక్షకులు రజనీకాంత్ నటనకి, సినిమాకి ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో తాజాగా రజనీకాంత్ కి సంబంధించిన ఒక విషయం వైరల్ అవుతోంది.

Advertisement

Advertisement

అమలాపాల్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బాలీవుడ్ ప్రముఖ జర్నలిస్ట్ సినీ విమర్శకుడు సయ్యరు బాలు ఇంటర్వ్యూలో చెప్పారు. రజనీకాంత్ అమలాపాల్ ఇంటికి వెళ్లి ఆయన ఆమె కి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది రజనీకాంత్ ఈ పని చేసింది తన కూతురు కోసమేనని కూడా చెప్పారు. ప్రముఖ హీరో ధనుష్ తో అమలాపాల్ క్లోజ్ గా ఉండడంతో కూతురు అల్లుడు మధ్య విభేదాలు వచ్చాయని గతంలో వార్తలు వచ్చాయి అందుకే గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. అయితే ఎంతవరకు ఇది నిజం అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వినపడుతోంది.

Also read:

Visitors Are Also Reading