Home » నిన్నే పెళ్లాడుతా మూవీ క్లైమాక్స్ ని… నాగార్జున కి దర్శకుడు చెప్పలేదు.. ఎందుకంటే..?

నిన్నే పెళ్లాడుతా మూవీ క్లైమాక్స్ ని… నాగార్జున కి దర్శకుడు చెప్పలేదు.. ఎందుకంటే..?

by Sravya
Ad

నాగార్జున హీరోగా వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమా అందరికీ గుర్తుండిపోయి ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో నాగార్జున కూడా ఒకరు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమాలో ఈయన నటించారు. ఈ సినిమాలో ఆయన నటన చాలా బాగుంటుంది. అప్పట్లో ఈ మూవీ సూపర్ హిట్ అయింది. కృష్ణవంశీ మేకింగ్ అయితే చాలా బాగుంది.

అప్పటి దాకా లవర్ బాయ్ గా ఇమేజ్ తెచ్చుకున్న నాగార్జున ఒక్కసారిగా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర అయిపోయారు. అప్పట్లో ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా క్లైమాక్స్ లో హీరోయిన్ టబు విషం తాగి, బ్ల * డ్ కక్కుతుంది. ఈ సీన్ గురించి నాగార్జునతో ఆయన చెప్పలేదు. అయితే ఈ సీన్ గురించి దర్శకుడు ఆయనతో చెప్పకపోవడంతో షాక్ అయ్యారట. నటన అని తెలియక కంగారు పడిపోయారు నాగార్జున. లొకేషన్ లో మాత్రమే ఈ సీన్ ని కృష్ణవంశీ మార్చేశారు. సీన్ నాచురల్ గా రావడానికి ఇలా చేశారు దర్శకుడు.

Advertisement

Advertisement

Also read:

Visitors Are Also Reading