Home » పాకిస్థాన్ పరువు తీసేసిన అశ్విన్..!

పాకిస్థాన్ పరువు తీసేసిన అశ్విన్..!

by Azhar
Ad

భారత జట్టులో ఉన్న సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఎవరికైనా చాలా కూల్ గా ఇచ్చేస్తాడు అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పాకిస్థాన్ విషయంలో కూడా అలానే చేసాడు. అయితే ఈ నెల 23న ప్రపంచ కప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ మాజీలు అందరూ గత ఏడాది ఈ రెండు దేశాల మధ్య జరిగిన ను గుర్తు చేసుకుంటున్నారు.

Advertisement

ఎందుకంటే.. ప్రపంచ కప్ చరిత్రలో పాక్ ఇండియాను మొదటిసారి ఓడించింది. ఇక తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మెన్ రమీజ్ రాజా మాట్లాడుతూ.. మేము ఇండియాను ఓడించగలను అని ఎప్పుడు అనుకోలేదు. కానీ అది గత ప్రపంచ కప్ లో జరిగింది. అది అనుకోకుండా వచ్చిన విజయమే అయిన.. దానికి మాకు గౌరవం అనేది దక్కాలి. ఎందుకంటే.. ఇండియా ఎంత పెద్ద జట్టు అనేది అందరికి తెలుసు అని రమీజ్ రాజా అన్నాడు.

Advertisement

అయితే ఈ పాక్ బోర్డు ఛైర్మెన్ కామెంట్స్ కు అశ్విన్ లోఉంటేర్ అనేది ఇచ్చాడు. క్రికెట్ గెలుపు ఓటమి అనేది సహజం. ఇక ఇండియా, పాక్ మ్యాచ్ అంటే ఫ్యాన్స్ యుద్ధం మాదిరి చూస్తారు. కానీ ఆటగాళ్లు మాత్రం తాము ఏం చేయగలం అని ఆలోచిస్తారు. అయితే అడిగితే ఎప్పుడు గౌరవం అనేది రాదు. గెలుపు వల్ల కూడా అది దక్కదు. మీరు ఎదుటివ్ ఆటగాళ్లతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దానిని బట్టి గౌరవం అనేది వస్తుంది అని అశ్విన్ అన్నారు.

ఇవి కూడా చదవండి :

పంత్ , సంజూలో తేడా అదేనట..!

32 ఏళ్ళ తర్వాత అక్కడికి వెళ్తున్న న్యూజిలాండ్ జట్టు..!

Visitors Are Also Reading